ప్రపంచంపైకి పాకిస్తాన్ రేపిస్టులు

సహనం వందే, ఢిల్లీ: పాకిస్తాన్ అంతర్జాతీయ నేరగాళ్ల అడ్డాగా మారిపోయింది. ఆ దేశ పౌరులు ప్రపంచమంతటా విషబీజాల్లా వ్యాపించి, దారుణమైన నేరాలకు పాల్పడుతున్నారు. పాక్ విదేశాంగశాఖ సోమవారం స్వయంగా వెల్లడించిన లెక్కల ప్రకారం… ఏకంగా 23,456 మంది పాక్ ఉన్మాదులు రేప్, హత్య, డ్రగ్స్ సరఫరా, మోసాలు వంటి హేయమైన నేరాలకు పాల్పడి వేర్వేరు దేశాల్లో కటకటాల్లో ఉన్నారు. సౌదీ అరేబియాలో 12,156 మంది, యూఏఈలో 5,292 మంది ఖైదీలుగా ఉండటం పాకిస్తాన్ సమాజం నేరకూపంలో ఎంతగా…

Read More