AI War

కృత్రిమ మేధ నేతల వధ – ఏఐతో రక్తపాతం… డ్రోన్లతో యుద్ధం

సహనం వందే, హైదరాబాద్: అమెరికా నిఘా వ్యవస్థ ఇప్పుడు అణుబాంబు కంటే విధ్వంసకరంగా మారింది. ఒకప్పుడు కేవలం ఫోన్ ట్యాపింగ్‌కే పరిమితమైన నిఘా నేడు కృత్రిమ మేధ (ఏఐ), సెన్సార్ల సాయంతో నియంతల బెడ్రూంల వరకు చొచ్చుకెళ్లింది. కిలోమీటర్ల భూగర్భంలో దాక్కున్నా సరే వేలాది మైళ్ల దూరంలోని వైట్ హౌస్ నుండి శత్రువు గుండెపై గురిపెట్టగలిగేలా ఈ డిజిటల్ నెట్‌వర్క్ విస్తరించింది. ఇది కేవలం గూఢచర్యం కాదు.. ప్రపంచాన్ని తన కనుసన్నలతో శాసిస్తున్న ఒక అదృశ్య సాంకేతిక…

Read More