విగ్రహాలతో భావోద్వేగం – దళిత ఓట్లే లక్ష్యంగా ఉత్తరప్రదేశ్ రాజకీయం
సహనం వందే, ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. అభివృద్ధి మంత్రం పక్కకుపోయి విగ్రహాల రాజకీయం తెరపైకి వచ్చింది. దళిత ఓటు బ్యాంకును ఆకట్టుకోవడమే పరమావధిగా ప్రధాన పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. విగ్రహాల చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయం ఇప్పుడు రాష్ట్రంలో పెను సంచలనంగా మారుతోంది. విగ్రహాల చుట్టూ రాజకీయంఉత్తరప్రదేశ్లో 2027 ఎన్నికల సెగ ఇప్పుడే మొదలైంది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం దళిత సామాజిక వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు…