Dalit Politics in Uttar Pradesh Elections

విగ్రహాలతో భావోద్వేగం – దళిత ఓట్లే లక్ష్యంగా ఉత్తరప్రదేశ్ రాజకీయం

సహనం వందే, ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. అభివృద్ధి మంత్రం పక్కకుపోయి విగ్రహాల రాజకీయం తెరపైకి వచ్చింది. దళిత ఓటు బ్యాంకును ఆకట్టుకోవడమే పరమావధిగా ప్రధాన పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. విగ్రహాల చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయం ఇప్పుడు రాష్ట్రంలో పెను సంచలనంగా మారుతోంది. విగ్రహాల చుట్టూ రాజకీయంఉత్తరప్రదేశ్‌లో 2027 ఎన్నికల సెగ ఇప్పుడే మొదలైంది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం దళిత సామాజిక వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు…

Read More
Dalit IAS Santosh Verma comments on Reservations

దళిత ఐఏఎస్ బ్రాహ్మణులకు సవాల్ – పెళ్లి పీటలెక్కేవరకు రిజర్వేషన్లు మస్ట్

సహనం వందే, భోపాల్: రిజర్వేషన్లను కేవలం పేదరికంతో ముడిపెట్టి పదేపదే ప్రశ్నించే అగ్ర కులాలకు దళిత ఐఏఎస్ అధికారి సంతోష్ వర్మ గట్టి సవాల్ విసిరారు. తాను ప్రభుత్వ ఉద్యోగం సాధించినా… ఆర్థికంగా నిలదొక్కుకున్నా ఈ సమాజం ఇంకా తనను సామాజికంగా అంగీకరించడం లేదని ఆయన నిప్పులు చెరిగారు. అనుసూచిత్ జాతి-జనజాతి అధికారి కర్మచారి సంఘం (అజ్జాక్స్) రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన… రిజర్వేషన్లు ఎందుకు కొనసాగాలని ప్రశ్నించిన వారికి సూటిగా జవాబిచ్చారు. ‘ఒక బ్రాహ్మణుడు తన…

Read More