మునుపటి వార్తలు

SIR Vs Owsisi

ఆరుగురు పిల్లలు… ఓటుకు చిల్లులు – ఓటర్ల జాబితా సవరణపై ఓవైసీ ఫైర్

సహనం వందే, హైదరాబాద్: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇప్పుడు హైదరాబాద్ వేదికగా సరికొత్త రాజకీయ దుమారానికి తెరలేపింది. ఐదుగురు పిల్లల పరిమితిపై అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఓటు హక్కుకు, పిల్లల సంఖ్యకు ముడిపెట్టే ప్రయత్నాలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని ప్రముఖుల కుటుంబాలనే ఉదాహరణగా చూపిస్తూ ఒవైసీ చేసిన విమర్శలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వివాదానికి కారణంతెలంగాణలో ప్రత్యేక సవరణ ప్రక్రియ (సర్) ఫారమ్‌లో పిల్లల వివరాల…

Read More
JEE, Gao Kao Toughest Exams in the World

ఐఐటీ మంటలు… గావో’కేక’లు – ఇండియా, చైనా దేశాల్లో అత్యున్నత పరీక్షలు

సహనం వందే, హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షలుగా గుర్తింపు పొందిన చైనా గావోకావో, భారత్ జేఈఈ పరీక్షలు విద్యార్థుల జీవితాలను శాసిస్తున్నాయి. లక్షలాది మంది విద్యార్థుల కలలు, తల్లిదండ్రుల ఆశలు ఈ పరీక్షల చుట్టూనే తిరుగుతున్నాయి. కేవలం ఒక పరీక్షే జీవితాన్ని నిర్దేశిస్తుందనే భావనతో విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ రెండు పరీక్షల విధానం… వాటి కఠినత్వంపై ప్రత్యేక విశ్లేషణ. కఠిన పరీక్షల పోలికచైనాలో నిర్వహించే గావోకావో పరీక్షను ప్రపంచంలోనే అత్యంత…

Read More
NEET Vs Vijay

‘నీట్‌’పై విజయ్ గర్జన – తమిళనాడుకు మినహాయింపునకు డిమాండ్

సహనం వందే, న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం సరికొత్త రాజకీయ రణరంగానికి దారితీసింది. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ తన తొలి అధికారిక పర్యటనలోనే కేంద్ర ప్రభుత్వంపై దూకుడు ప్రదర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సభలో తమిళనాడు హక్కుల కోసం ఆయన గట్టిగా నిలబడటం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. తొలి అడుగులోనే భారీ డిమాండ్లుతమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ తొలిసారిగా…

Read More
Ontari Mahila

మహిళాలోకం ‘ఒంటరి’ జీవితం – తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అల్లకల్లోలం

సహనం వందే, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల సామాజిక ముఖచిత్రం మారుతోంది. పెళ్లిళ్లపై ఆసక్తి తగ్గడం, విడాకులు పెరగడం, భాగస్వామిని కోల్పోవడం వంటి కారణాలతో ఒంటరి మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ పరిణామం రాబోయే రోజుల్లో జనాభా కూర్పును, కుటుంబ వ్యవస్థను పూర్తిగా మార్చేయనుంది. మారుతున్న జీవనశైలితో పాటు భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపబోయే ఆందోళనకర అంశాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఒంటరితనంలో మహిళలదే పైచేయికేంద్ర ప్రభుత్వ తాజా ఎస్‌ఆర్‌ఎస్ నివేదిక సంచలన విషయాలను బయటపెట్టింది. దేశవ్యాప్తంగా ఒంటరిగా…

Read More
Elon Musk Mars Embassy

అంగారక గ్రహం… మస్క్ దేశం! – టెక్సాస్‌ స్టార్‌బేస్‌లో మార్స్ ఎంబసీ ఏర్పాటు

సహనం వందే, టెక్సాస్‌: అంగారకుడిపైనే మానవ ఆవాసం అంటూ ఎలాన్ మస్క్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఒక వాస్తవిక రూపం దాల్చుతున్నాయి. అమెరికా టెక్సాస్ స్టార్‌బేస్ కేంద్రంగా జరుగుతున్న మార్పులు ఊహకందని రీతిలో ఉన్నాయి. అక్కడి వాతావరణం, గోడలపై ఉన్న చిత్రాలు, మారుతున్న దృశ్యాలు భవిష్యత్తు మానవ ప్రస్థానానికి దిశానిర్దేశం చేస్తున్నాయి. ఒక సామాన్య యాత్రికుడి కళ్లతో చూసిన స్టార్‌బేస్ అసలు కథ ఇదే. మిథ్య కాదు వాస్తవంటెక్సాస్‌లోని స్టార్‌బేస్‌లోకి అడుగుపెడితే ఏదో తెలియని భ్రమ కలుగుతుంది….

Read More
US Visa

పది రోజుల్లో… వీసా చేతిలో! – జులై 1 నుండి అమెరికా సరికొత్త స్కీమ్

సహనం వందే, హైదరాబాద్: అమెరికా వెళ్లాలంటే ఏళ్ల తరబడి వేచి చూడాల్సిందే. ఇప్పుడు ఆ కష్టాలకు చెక్ పెట్టే సమయం వచ్చింది. అదనపు డబ్బులు చెల్లిస్తే సరి పది రోజుల్లోనే ఇంటర్వ్యూ స్లాట్ దక్కుతుంది. సామాన్యుడికి ఇది అందనంత ఎత్తులో ఉన్నా ధనవంతులకు మాత్రం రాజమార్గం. ఖరీదైన ఈ ప్రయాణం వెనుక ఉన్న అసలు చిక్కులను చూద్దాం. డబ్బుతోనే దారిఅమెరికా వీసా కోసం ఇప్పుడు పడరాని పాట్లు పడనక్కర్లేదు. ఏళ్ల పాటు క్యూలో నిలబడాల్సిన పని లేదు….

Read More
Visakha Steel Plant Fire Accident

కాలిపోతున్న నగరాలు..రాలిపోతున్న ప్రాణాలు – మొన్న ఢిల్లీ… నిన్న హైదరాబాద్.. నేడు విశాఖ

సహనం వందే, హైదరాబాద్: నిత్యం అభివృద్ధి అంటున్న పాలకులు నగరాలను మృత్యుకూపాలుగా మారుస్తున్నారు. కళ్లు మూసి తెరిచేలోపు అగ్ని కీలల్లో సజీవదహనమవుతున్న కార్మికులు, అకాల వర్షాలకు నీట మునుగుతున్న రాజధానులు చూస్తుంటే మనం అభివృద్ధి వైపు వెళ్తున్నామా లేదా మృత్యువు అంచున బతుకుతున్నామా అన్న అనుమానం కలుగుతోంది. నగరాల విస్తరణలో ప్లానింగ్ లేని లోపం రాజకీయ ప్రయోజనాల కోసం చట్టాలను తుంగలో తొక్కడం వల్ల సామాన్యుడి ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోతోంది. స్టీల్ ప్లాంట్ విషాదంవిశాఖ స్టీల్…

Read More
AI Vs Diseases

లేని రోగం పుట్టిస్తున్న ఏఐ – చిన్నపాటి లక్షణాలూ పెద్దవ్యాధులు

సహనం వందే, హైదరాబాద్: డిజిటల్ ప్రపంచంలో ఆరోగ్య సమాచారం అరచేతిలోకి వచ్చింది. అయితే చిన్నపాటి లక్షణాలను కూడా సెర్చ్ చేసి రోగాలను అంటించుకుంటున్నాం. ఏఐ ఇస్తున్న తప్పుడు సంకేతాలు ప్రజలను మానసిక ఉచ్చులోకి నెడుతున్నాయి. వైద్యుల భరోసాను మించి టెక్నాలజీ భయాన్ని నమ్ముతున్న ఆధునిక మనిషికి ఇదే పెద్ద ప్రమాదం. రోగం లేకున్నా ఉన్నట్లు భ్రమపడుతున్న ఈ కొత్త అస్వస్థతపై లోతైన విశ్లేషణ ఇది. చిన్న కణితి ఎముక క్యాన్సర్…41 ఏళ్ల రిటోబన్ సేన్ బ్యాంక్ ఉద్యోగి….

Read More
Cockroach Party

‘బొద్దింక’ల స్వరం… మారిన భారతం – నేపాల్ నుంచి ఇండియా వైపు జెన్ జెడ్

సహనం వందే, హైదరాబాద్: నేపాల్, శ్రీలంక దేశాల్లో పాలకులను గడగడలాడించిన యువ ఉద్యమాలు ఇప్పుడు భారత్‌కు పాకాయి. నిన్నటి వరకు ఆన్‌లైన్ జోక్ అని కొట్టిపారేసిన బొద్దింకల జనతా పార్టీ ఇప్పుడు అధికార పీఠాన్ని కదిలిస్తోంది. పొరుగు దేశాల్లో జరిగినట్లుగానే వ్యవస్థపై విసిగిన జెన్ జెడ్, మిలీనియల్స్ ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో విప్లవానికి నాంది పలికారు. పాలకుల అహంకారానికి, యువత ఆవేశానికి మధ్య జరుగుతున్న ఈ పోరులో గెలుపు ఎవరిదో కాలమే నిర్ణయించాలి. చరిత్ర పునరావృతం అవుతుందా?నేపాల్,…

Read More
Markfed

మక్కల వేలంలో చిక్కుముడులు – బేస్ ప్రైస్ లేకుండా మార్క్ ఫెడ్ వేలం

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో మక్కల విక్రయం ఇప్పుడు పెద్ద చిక్కుముడిలా మారింది. ప్రభుత్వం ఏకంగా 14.70 లక్షల మెట్రిక్ టన్నుల స్టాక్‌ను బేస్ ప్రైస్ లేకుండానే ఈ-వేలం వేయడానికి సిద్ధమైంది. వానాకాలం అమ్మకాల్లో అదనపు ఆదాయం వచ్చినట్లు చెప్పుకున్నా అసలు లెక్కలు మాత్రం వందల కోట్ల నష్టాన్ని చూపిస్తున్నాయి. మార్క్ ఫెడ్ తీరుపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విధానం మారిందిమార్క్‌ఫెడ్ యాసంగి మక్కల విక్రయానికి కొత్త బాట పట్టింది. ఇప్పటివరకు ఉన్న పద్ధతులకు స్వస్తి…

Read More