Muslim Reservation in Bengal

బెంగాల్‌లో ముస్లిం రిజర్వేషన్లు ఔట్ – 77 ముస్లిం కమ్యూనిటీల ఓబీసీ కోటాకు కత్తెర

సహనం వందే, పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. ఓబీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. కోల్‌కతా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో గత ప్రభుత్వం కల్పించిన ఓబీసీ హోదాను రద్దు చేస్తూ ఏకంగా 77 ముస్లిం కమ్యూనిటీలను జాబితా నుంచి తొలగించారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని సామాజిక సమీకరణాలను మరోసారి వేడెక్కించింది. ముస్లింలలోనూ భిన్న వర్గాలుముస్లిం కమ్యూనిటీలలో కూడా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వివిధ…

Read More
Ayodhya Rama Mandir Scam

అయోధ్య దోపిడీపై లాయర్ల గర్జన – నిందితుల తరఫున వాదించొద్దని నిర్ణయం

సహనం వందే, అయోధ్య: రామ మందిరం పవిత్రతను కాపాడాలనే ఆకాంక్షతో అయోధ్య లాయర్లు కదన రంగంలోకి దిగారు. విరాళాల సొమ్మును అక్రమంగా కాజేసిన వారికీ, వారికి వత్తాసు పలికే వారికీ ఇక్కడ చోటు లేదని తేల్చి చెప్పారు. చట్టం కంటే భక్తి, నైతికత ముఖ్యమని భావిస్తున్న వకీళ్లు… దోషులను వెళ్ళగొట్టే వరకు విశ్రమించేది లేదని హెచ్చరిస్తున్నారు. నిర్ణయాత్మక మలుపుఅయోధ్యలోని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. రామ మందిర విరాళాల అక్రమ నిధుల కేసులో నిందితులకు…

Read More
Rama Mandi

రాముడి గుడిలో రావణాసురులు – అయోధ్య రామమందిర నిధుల దోపిడీ వెనుక

సహనం వందే, అయోధ్య: అయోధ్య రామాలయం పవిత్రతను మంటగలుపుతూ వెలుగులోకి వచ్చిన విరాళాల దుర్వినియోగం వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. భక్తి భావంతో భక్తులు సమర్పించుకున్న కానుకలు అన్యాక్రాంతం కావడమే కాకుండా ట్రస్ట్ నిర్వహణలో లోపాలు స్పష్టంగా బయటపడ్డాయి. ఈ ఘటనపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మొసలి కన్నీరు కార్చింది. తాము షాక్‌కు గురయ్యామని, ఈ పరిస్థితికి అత్యంత బాధపడుతున్నామని ట్రస్ట్ ప్రతినిధులు కంటి తుడుపు…

Read More
BJP Vs TDP

కేంద్రంలో టీడీపీ పట్టు తప్పుతుందా? – ప్రాంతీయ పార్టీలను చీల్చుతున్న బీజేపీ

సహనం వందే, అమరావతి: ఎన్డీయేలో అతిపెద్ద భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ పట్టు ఇక తగ్గుతుందా? ప్రాంతీయ పార్టీలను వరుసగా చీలుస్తూ కేంద్రంలో బీజేపీ తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంటోంది. లోక్‌సభలో 240 స్థానాలతో సొంత మెజారిటీకి దూరంగా ఉన్న కాషాయ దళం… ఇప్పుడు ఇతర పార్టీల నుంచి వస్తున్న అసమ్మతి ఎంపీలతో 319 స్థానాలకు చేరింది. ఇదే ఇప్పుడు దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. మారుతున్న బలాబలాలులోక్‌సభ ఎన్నికల్లో 240 స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీకి…

Read More
News System

డబ్బు మైకం… మీడియా మౌనం – ప్రకటనల సంకెళ్లలో వార్తల కన్నీరు

సహనం వందే, హైదరాబాద్: ఉచిత వార్త అంటే అది ఉచితం కాదు. అది ప్రజలను ఒక వస్తువుగా మార్చేసే వ్యూహం. ప్రకటనల కోసం వార్తలను వండడం, కార్పొరేట్ లాభాల కోసం వాస్తవాలను తొక్కేయడం నేడు మీడియాలో సాధారణమైపోయింది. కానీ ప్రపంచంలో కొన్ని సంస్థలు ప్రకటనలకు స్వస్తి పలికి కేవలం ప్రజల చందాలతోనే నిలబడగలుగుతున్నాయి. వార్తలకు డబ్బులు చెల్లించడం అంటే మీ ప్రజాస్వామ్య హక్కును మీరు కాపాడుకోవడమే. ప్రకటనల మాయాజాలం ప్రమాదకర పరిణామంమీడియా సంస్థలు ప్రకటనలపైనే బతుకుతుంటే అవి…

Read More
Moulana Sajjad Nomani Comments

హిందువులంతా మైనారిటీలే – మెజారిటీ అనేది కేవలం భ్రమ

సహనం వందే, హైదరాబాద్: దేశంలో మెజారిటీ ఎవరంటే టక్కున వచ్చే సమాధానం హిందువులు. కానీ ఈ నమ్మకాన్ని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సభ్యుడు మౌలానా సజ్జాద్ నోమానీ తన మాటలతో బద్దలు కొట్టారు. హిందువులు మెజారిటీ కాదు, వారు కూడా మైనారిటీలే అని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఆయన చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న లోతైన కోణాలను ఇప్పుడు చూద్దాం. రాజకీయ వ్యూహమా? సామాజిక వాస్తవమా?హిందూ మతం ఒక్కటి…

Read More
BJP party

మరణశయ్యపై ప్రాంతీయ పార్టీలు – బీజేపీ కూటమి వ్యూహంలో సతమతం

సహనం వందే, హైదరాబాద్: భారతదేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రమాదంలో పడింది. కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదం దాటి ప్రాంతీయ పార్టీలను మింగేసి దిశగా వ్యూహాలు సాగుతున్నాయి. ప్రత్యక్ష పోరులో గెలిచినప్పటికీ ఆ తర్వాత ఎదురవుతున్న చీలికలు, ఫిరాయింపులు, అధికార కూటమిలో విలీనాలు ప్రాంతీయ పార్టీల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. సరికొత్త రాజకీయ ముప్పుప్రాంతీయ పార్టీలు ఎన్నికల క్షేత్రంలో భారతీయ జనతా పార్టీని నేరుగా ఢీకొట్టి విజయాలు సాధిస్తున్నా వాటి అసలు కథ అక్కడితో ముగియడం…

Read More
SIR Vs Owsisi

ఆరుగురు పిల్లలు… ఓటుకు చిల్లులు – ఓటర్ల జాబితా సవరణపై ఓవైసీ ఫైర్

సహనం వందే, హైదరాబాద్: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇప్పుడు హైదరాబాద్ వేదికగా సరికొత్త రాజకీయ దుమారానికి తెరలేపింది. ఐదుగురు పిల్లల పరిమితిపై అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఓటు హక్కుకు, పిల్లల సంఖ్యకు ముడిపెట్టే ప్రయత్నాలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని ప్రముఖుల కుటుంబాలనే ఉదాహరణగా చూపిస్తూ ఒవైసీ చేసిన విమర్శలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వివాదానికి కారణంతెలంగాణలో ప్రత్యేక సవరణ ప్రక్రియ (సర్) ఫారమ్‌లో పిల్లల వివరాల…

Read More
NEET Vs Vijay

‘నీట్‌’పై విజయ్ గర్జన – తమిళనాడుకు మినహాయింపునకు డిమాండ్

సహనం వందే, న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం సరికొత్త రాజకీయ రణరంగానికి దారితీసింది. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ తన తొలి అధికారిక పర్యటనలోనే కేంద్ర ప్రభుత్వంపై దూకుడు ప్రదర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సభలో తమిళనాడు హక్కుల కోసం ఆయన గట్టిగా నిలబడటం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. తొలి అడుగులోనే భారీ డిమాండ్లుతమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ తొలిసారిగా…

Read More
Pawan Kalyan Politics

పవన్ మెరుపు… ఎందుకీ ఉలుకు – ఫాంహౌస్ వివాదాన్ని పక్కదారి పట్టించే చర్య!

సహనం వందే, హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా తెలంగాణ రాజకీయ తెరపైకి దూసుకొచ్చారు. ఫామ్ హౌస్ వివాదం నుంచి ప్రొఫెసర్ నాగేశ్వర్ కేసుల వరకు అనేక ఆరోపణలు చుట్టుముడుతున్న వేళ ఆయన తీసుకున్న ఈ నిర్ణయం కలకలం రేపుతోంది. ఆంధ్ర రాజకీయ పరిమితులను అధిగమించి, సరిహద్దులు దాటి ఆయన చేస్తోన్న ఈ రాజకీయ విన్యాసాలు వెనుక ఉన్న అసలు ఆంతర్యం ఏమిటి? రగిలిన వివాదాల మంటలుపవన్ కళ్యాణ్ చుట్టూ ఇప్పుడు వివాదాల వలయం…

Read More