Manasa Sarovar Yatra

మానససరోవరం… మనసు ఉల్లాసం – కైలాస యాత్ర సరికొత్త రికార్డు

సహనం వందే, టిబెట్: మహాశివుడి దివ్య ధామమైన కైలాస మానససరోవరం వైపు భక్తులు పోటెత్తుతున్నారు. కఠినమైన హిమాలయాల ప్రయాణానికి ఈ ఏడాది వేల సంఖ్యలో భక్తులు క్యూ కడుతున్నారు. కోవిడ్ విరామం తర్వాత గత ఏడాది పునఃప్రారంభమైన ఈ యాత్రలో రికార్డు స్థాయిలో భక్తులు పాల్గొంటూ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. కైలాస మానససరోవర యాత్ర విశేషాలు…చైనాలోని టిబెట్ ప్రాంతంలో ఉన్న పవిత్రమైన కైలాస మానససరోవర యాత్ర ప్రతి హిందువు జీవితంలో ఒకసారైనా చేయాలని కలలు కనే అద్భుతమైన…

Read More