Nasik TCS Sex Scandal

సాఫ్ట్‌వేర్ ముసుగు.. హార్డ్‌కోర్ ద్రోహం – నాసిక్ టాటా కంపెనీలో కామ పిశాచులు

సహనం వందే, నాసిక్: నాసిక్ లోని అతిపెద్ద ఐటీ దిగ్గజం ముసుగులో చీకటి దందాలు సాగుతున్నాయి. అమాయక యువతులే లక్ష్యంగా సాగుతున్న ఈ అరాచకాలు కార్పొరేట్ వ్యవస్థలోని కుళ్ళిన కోణాన్ని బయటపెట్టాయి. అధికారం, అణచివేత మధ్య నలిగిపోతున్న ఉద్యోగినుల ఆర్తనాదాలు ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్నాయి. వ్యవస్థాగత వైఫల్యాలు నేరస్థులకు వరంగా మారడం ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయం. కంపెనీ ముసుగులో చీకటి కోణంవడాలా రోడ్డులోని అశోక బిజినెస్ ఎన్‌క్లేవ్‌లో ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ బీపీఓ కార్యాలయం…

Read More
Telangana Medicines Scam

మందులు మింగేసిన వందల కోట్లు – 390 కోట్ల విలువైన ఔషధాలు మట్టిపాలు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ఆరోగ్య రంగంలో మెడిసిన్ కొనుగోళ్ల పేరుతో జరిగిన భారీ కుంభకోణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన మందులు చివరకు చెత్తకుప్పల పాలయ్యాయి. కోవిడ్ సంక్షోభాన్ని సాకుగా చూపి, అవసరానికి మించి చేసిన కొనుగోళ్లు ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల చిల్లు పెట్టాయి. పాలకుల నిర్లక్ష్యానికి ఈ గణాంకాలే నిలువుటద్దంగా నిలుస్తున్నాయి. ఆడిట్ నివేదికలో విస్తుపోయే నిజాలుతెలంగాణలో ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు మరియు ఆరోగ్య సేవల నిర్వహణపై కాగ్ నిర్వహించిన…

Read More
Ayodhya Temple at Kukutpally

హైదరాబాదులో అయోధ్య భాగ్యం – భాగ్యనగరంలో రామ మందిరం

సహనం వందే, హైదరాబాద్: అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేళ దేశమంతా రామమయమైంది. భక్త కోటి పరవశించిపోతున్న తరుణంలో హైదరాబాద్‌లో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. కూకట్‌పల్లిలో వెలసిన అయోధ్య రామ మందిర నమూనా భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. అచ్చం అసలు గుడిని తలపిస్తూ ఆధ్యాత్మిక శోభను వెదజల్లుతోంది. ఈ అద్భుత నిర్మాణం వెనుక ఉన్న విశేషాలు ఇప్పుడు నగరాన్ని ఆకర్షిస్తున్నాయి. అచ్చం అయోధ్య నమూనాఅయోధ్యలో నిర్మించిన రామ మందిరాన్ని చూసేందుకు అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అందుకే కూకట్‌పల్లి హౌసింగ్…

Read More
Get Companion Business with Aloneness

ఒంటరితనం తుంటరి వ్యాపారం – భారతీయ మార్కెట్లో అమ్మకానికి ఆత్మీయత

సహనం వందే, హైదరాబాద్: మెట్రో రైలు కోచ్ నిండా జనం ఉంటారు. వీధులన్నీ కిక్కిరిసి కనిపిస్తాయి. ఫోన్లలో నిరంతరం నోటిఫికేషన్లు మోగుతుంటాయి. కానీ గుండె లోతుల్లో మాత్రం అంతుచిక్కని నిశ్శబ్దం ఉంటుంది. కోట్లాది మంది మధ్య కూడా మనిషి తనకు తాను ఒంటరి అయిపోతున్నాడు. ఈ శూన్యం నుంచే సరికొత్త వ్యాపారం పుట్టుకొచ్చింది. డబ్బులిస్తే తోడుగా నడిచే స్నేహితులు ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నారు. అమ్మకానికి ఆత్మీయతభారతదేశంలో ఇప్పుడు 95.8 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. ఇంత పెద్ద…

Read More
North Korea KIM Comments

ప్రాణత్యాగమే యుద్ధ వ్యూహం – కిమ్ సంచలనం… వీరత్వానికి కొత్త అర్థం

సహనం వందే, హైదరాబాద్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన సైనికులకు మరణ శాసనం రాశారు. శత్రువుకు దొరికి బందీలుగా మారడం కంటే ప్రాణత్యాగమే మిన్నని పిలుపునిచ్చారు. సైనికులను మనుషులుగా కాకుండా యుద్ధ యంత్రాలుగా మార్చి రష్యా కోసం బలిపీఠం ఎక్కిస్తున్న కిమ్ వ్యూహం ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రాణమే ఆఖరి ఆయుధంయుద్ధభూమిలో శత్రువుకు పట్టుబడటం అవమానమని కిమ్ తేల్చి చెప్పారు. ఒకవేళ చిక్కుకునే పరిస్థితి వస్తే ఆత్మాహుతికి పాల్పడాలని కఠిన ఆదేశాలు జారీ…

Read More
Nasik TCS Issue

నాసిక్ గ్యాంగ్.. గుంటూరు రింగ్ – టీసీఎస్ ఉద్యోగికి గాలం

సహనం వందే, గుంటూరు: సాఫ్ట్‌వేర్ రంగంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన టీసీఎస్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయ మత మార్పిడి ముఠాలు విరుచుకుపడుతున్నాయి. నాసిక్ లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక ఇంజనీర్‌ను మతం మార్చేందుకు గుంటూరుకు చెందిన నిందితుడు మలేషియా కేంద్రంగా పన్నిన వ్యూహం ఇప్పుడు బట్టబయలైంది. టెక్నాలజీ, విదేశీ ప్రయాణాలు, హనీట్రాప్ కలగలిసిన ఈ ప్రమాదకర నేరపూరిత నెట్‌వర్క్ ఐటీ కారిడార్‌లో పెను సంచలనం రేపుతోంది. నాసిక్ టూ…

Read More
Marathon

మారథాన్ సరికొత్త ఫ్యాషన్ – పరుగు ఒక వ్యసనం

సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలో పరుగు ఒక మతంలా మారుతోంది. కేవలం ఒక్క రోజు పరుగు కోసం భారతీయులు వేల రూపాయలు వెచ్చిస్తున్నారు. ముంబై నుండి లడఖ్ వరకు మారథాన్ ల జోరు పెరుగుతోంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రం ఇప్పుడు ఖరీదైన జీవనశైలిగా మారింది. మధ్యతరగతి, కార్పొరేట్ వర్గాల్లో ఈ పరుగు పిచ్చి పీక్స్‌కు చేరింది. కేవలం ఒక్క రోజు పరుగు కోసం సగటున 50 వేల రూపాయలు వెచ్చించడం వెనుక ఒక పెద్ద ఆర్థిక…

Read More
Kalvakuntla Family Politics

ముఖ్యమంత్రి కాకుంటే పార్టీ ముక్కలే – కల్వకుంట్ల కుటుంబంలో అందరూ సీఎంలే

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ యవనికపై కల్వకుంట్ల కుటుంబం ఒకప్పుడు తిరుగులేని శక్తి. కానీ నేడు అదే కుటుంబం అధికార దాహంతో ముక్కలవుతోంది. ఒకే గూటి పక్షులు ఇప్పుడు ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. ముఖ్యమంత్రి పీఠం కోసం సాగుతున్న ఈ అంతర్యుద్ధం ఇప్పుడు ఊహించని మలుపులు తిరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి నుండి భారత రాష్ట్ర సమితి వరకు సాగిన ప్రయాణం ఇప్పుడు విచ్ఛిన్నం దిశగా సాగుతోంది. తారాస్థాయికి వారసత్వ పోరు…భారతదేశ రాజకీయ చరిత్రలో…

Read More
KaliBheri Temple

మాంసమే నైవేద్యం… రొయ్యలే ప్రసాదం – తంతానియా కాళీబారి ఆలయంలో వింత

సహనం వందే, కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ ఆహారపు రాజకీయాలు పరాకాష్టకు చేరాయి. శాఖాహార నిబంధనలను ప్రబోధించే శక్తులు ఇప్పుడు బెంగాలీ చేపల సంస్కృతి ముందు మోకరిల్లుతున్నాయి. ప్రధాని మోదీ కోల్‌కతాలోని మాంసాహార ప్రసాద ఆలయాన్ని సందర్శించడం కేవలం భక్తి కాదు. ఇది పక్కా రాజకీయ ఎత్తుగడ. మతపరమైన ప్రతీకలను వాడుకుంటూ ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టడమే దీని అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. అమ్మవారికి మాంసం నైవేద్యంకోల్‌కతాలోని తంతానియా కాళీబారి ఆలయానికి 300 ఏళ్ల చరిత్ర ఉంది….

Read More
OYO Founder Rithesh

ఆగిపోవడం అంటే ఓడిపోవడం – ఓయో వ్యవస్థాపకుడు రితేష్ ఫిలాసఫీ

సహనం వందే, హైదరాబాద్: జీవితం అంటే మనం గీసుకున్న గీతల్లో నడవడం కాదు.. తెలియని దారుల్లో ధైర్యంగా అడుగులేయడం. ఒక సాధారణ కుర్రాడు.. చేతిలో చిల్లిగవ్వ లేని స్థితి నుంచి వేల కోట్ల ఓయో సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడో చెప్పే అద్భుత కావ్యం రితేష్ అగర్వాల్ ప్రయాణం. ఆయన పంపిన చిన్న మెయిల్స్ ఆయన తలరాతను ఎలా మార్చాయో ఈ కథనంలో చర్చిద్దాం. ఇది కేవలం ఒక వ్యాపారవేత్త కథ కాదు.. ఆశ చావని పోరాటం. నమ్మకమే…

Read More