Mallikarjun Karge issue

మనుస్మృతి దహనం – ఢిల్లీలో రగులుతున్న రాజకీయం

సహనం వందే, న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యటన తర్వాత జరిగిన శుద్ధి కార్యక్రమంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గళం విప్పారు. దీంతో బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటంతో దేశ రాజధాని ఒక్కసారిగా భగ్గుమంది. ఈ అణచివేతకు వ్యతిరేకంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్… ఢిల్లీలోని కేశవ్ కుంజ్ వద్ద ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం వెలుపల నిరసన చేపట్టారు. మనుధర్మ ప్రతుల దహనం…కాంగ్రెస్…

Read More