
అమెరికా కోసమే ఉగ్రవాదులకు సాయం
సహనం వందే ఇస్లామాబాద్: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చేసిన షాకింగ్ ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. గత మూడు దశాబ్దాలుగా తమ దేశం అమెరికా ఆదేశాల మేరకే ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చిందని ఆయన బహిరంగంగా అంగీకరించడం సంచలనం కలిగిస్తోంది. ఈ మేరకు ఎకనామిక్ టైమ్స్లో ప్రచురితమైన కథనం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. స్కై న్యూస్ ముఖాముఖిలో వెల్లడి… ఖ్వాజా ఆసిఫ్ స్కై న్యూస్ యాంకర్ యాల్డా హకీమ్తో…