ప్రధాని పీఠంపై దళపతి కన్ను – ఢిల్లీకి దూసుకొస్తున్న విజయ్
సహనం వందే, న్యూఢిల్లీ: రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో ఊహించడం కష్టం. సరిగ్గా ఇదే నిజమని నిరూపిస్తూ తమిళనాడులో పార్టీ పెట్టి అనతికాలంలోనే సీఎంగా పీఠం ఎక్కిన జోసఫ్ విజయ్ ఇప్పుడు ఏకంగా జాతీయ రాజకీయాల్లో ప్రధాని రేసులో మూడో స్థానానికి దూసుకొచ్చారు. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడైన ఈ సంచలన విషయాలు దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. ప్రధాని రేసులో విజయ్ సంచలనం…తమిళనాడులో టీవీకే పార్టీని…