‘నారా’వారి సంతాన సాఫల్య కేంద్రం – పిల్లలను కనేందుకు చంద్రబాబు బంపర్ ఆఫర్
సహనం వందే, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో జనాభా నియంత్రణ పద్ధతులకు పూర్తిగా చరమగీతం పాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో యువ జనాభా సంఖ్యను పెంచి భవిష్యత్తును కాపాడటమే ఏకైక లక్ష్యంగా మూడో, నాలుగో సంతానాన్ని కనే తల్లిదండ్రులకు భారీ నగదు ప్రోత్సాహకాలను అధికారికంగా ప్రకటించి సరికొత్త రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. మారిన జనాభా వ్యూహంఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పడిపోతున్న జననాల…