జెన్ జెడ్ @ 38 కోట్లు – 2029 ఎన్నికల నాటికి భారీ ఓటర్లు వీరే
సహనం వందే, హైదరాబాద్: 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి జెన్ జెడ్ జనాభా దేశంలోనే అతిపెద్ద ఓటు బ్యాంకుగా మారుతోంది. గతంలో రాజకీయాలపై ఆసక్తి లేదనే విమర్శలు ఎదుర్కొన్న ఈ కుర్రకారు మిలీనియల్స్ జనాభాను వెనక్కి నెట్టి దూసుకెళ్లింది. ఇంత భారీ ఓటర్ల సంఖ్యతో ఇది దేశంలోనే తిరుగులేని అతిపెద్ద వయోజన జనాజాగా అవతరించనుంది. ప్రస్తుతానికి మన దేశంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న మిలీనియల్స్ జనాభాను ఈ జెన్ జెడ్ సులభంగా వెనక్కి నెట్టేయనుంది. భారీ ఓటర్లతో…