సౌత్ లీడర్లు సరెండర్ అయ్యారా? – డీలిమిటేషన్ అంశంపై దక్షిణాది మౌనం
సహనం వందే, హైదరాబాద్: ఇప్పుడు దక్షిణాది రాజకీయాలను అత్యంత తీవ్రంగా కలవరపెడుతున్న ప్రధాన అంశం లోక్సభ సీట్ల పునర్విభజన. దక్షిణాది నాయకులు ఈ విషయంలో కలిసికట్టుగా మాట్లాడలేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఉత్తరాది హవా ముందు మన రాష్ట్రాల నాయకులు పూర్తిగా చేతులెత్తేస్తున్నారు. జాతీయ స్థాయిలో మన గొంతు రోజురోజుకూ బలహీనపడిపోతోంది. నేతల మౌనరాగంఇటీవల తమిళనాడులో జరిగిన దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మినహా మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు తీవ్ర…