గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో మహిళల హవా

– టాపర్లుగా ఇద్దరు మహిళా అభ్యర్థులు సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో మహిళా అభ్యర్థులు సత్తా చాటారు. మల్టీ జోన్-1, మల్టీ జోన్-2ల్లో టాపర్లుగా మహిళలే నిలవడం విశేషం. మల్టీజోన్-2లో 550 మార్కులతో ఒక మహిళా అభ్యర్థి టాపర్‌గా నిలవగా, మల్టీజోన్-1 లో 532.5 మార్కులతో మరొక మహిళా అభ్యర్థి అగ్రస్థానంలో నిలిచారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఆదివారం గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్…

Read More

ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రణాళికలు

– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు అత్యాధునిక ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా రవీంద్ర భారతిలో జరిగిన వేడుకల్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, యువతకు లక్షలాది ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర్యం తర్వాత…

Read More

ప్రపంచ దేశాలకు హైదరాబాద్ ‘మత్తు’

  ‘డ్రగ్స్’ సరఫరా అడ్డాగా మహానగరం – కొకైన్, హెరాయిన్ ముడి పదార్థాల రవాణా – ఔషధ ఉత్పత్తుల మాటున డ్రగ్స్ దందా – ఇప్పుడు వసుధ ఫార్మా… 2017లో మరోటి – అప్పుడు కొకైన్ తయారీ ముడి పదార్థాలు – అమెరికా, మెక్సికో వంటి దేశాలకు రవాణా – తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వర్గాల మౌనం – అనకాపల్లి అడ్డా చెప్పి తప్పించుకున్న యంత్రాంగం సహనం వందే, హైదరాబాద్ డబ్బు కోసం ఫార్మా కంపెనీలు గడ్డికరుస్తున్నాయి….

Read More

ఎంఐఎం దేశ ద్రోహ పార్టీ

   వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదిస్తాం – మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు సహనం వందే, కరీంనగర్:   ఎంఐఎం దేశ ద్రోహ పార్టీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంట్ లో ఆమోదించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్ లోని జిల్లా కోర్టు కాంప్లెక్స్ లో శనివారం జరిగిన న్యాయవాదుల సన్మాన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు…

Read More

బహుజనుల్లోకి ‘హస్తం’

   బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణతో కాంగ్రెస్ కు కలిసి వస్తుందా? – బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడంలో కేంద్ర సహకారం కష్టమే – అమలు చేయకుండా కేంద్రం పైకి నెట్టినా విశ్వసనీయత అసాధ్యం సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో ఇటీవల ఆమోదం పొందిన బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన చర్చనీయాంశంగా మారాయి. ఈ బిల్లుల ద్వారా బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42…

Read More

హైదరాబాద్ డ్రగ్స్‌తో అమెరికాలో మరణ మృదంగం

  ఫెంటానిల్ ముడి పదార్థాల అక్రమ రవాణా – హైదరాబాద్ నుంచి న్యూయార్క్ కు సరఫరా – విటమిన్ సీ లేబుళ్లు పెట్టి దేశాన్ని దాటించారు – అక్రమ డ్రగ్ ముఠాలకు పంపారని నిర్ధారణ – వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ కంపెనీ నిర్వాకం – అమెరికాలో ఫెంటానిల్ ఓవర్డోస్ తో లక్షలాది మరణాలు – అమెరికాలో కంపెనీ సీఈవో, డైరెక్టర్ల అరెస్ట్ – అంతర్జాతీయంగా సంచలనం రేపుతున్న వార్త – ఔషధ నియంత్రణ సంస్థ, కస్టమ్స్…

Read More

శక్తిమంతమైన నాయకుడిగా రేవంత్ రెడ్డి

– మొదటి 10 స్థానాల్లో మోదీ, రాహుల్ గాంధీ సహనం వందే, హైదరాబాద్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పరిపాలనా నైపుణ్యంతో, ప్రభావవంతమైన రాజకీయంతో దేశవ్యాప్తంగా శక్తిమంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ విడుదల చేసిన 2025 సంవత్సరానికి సంబంధించిన అత్యంత శక్తిమంతుల జాబితాలో ఆయన 28వ స్థానం సంపాదించారు. 2024 జాబితాలో 39వ స్థానంలో ఉన్న ఆయన ఒక్క ఏడాది వ్యవధిలోనే 11 స్థానాలు ఎగబాకి ఈ ఘనత సాధించారు. కీలక…

Read More

పుట్టినరోజే పరువు హత్య

 – కూతురు ప్రేమ వ్యవహారంతో రగిలిన తండ్రి సహనం వందే, పెద్దపల్లి పెద్దపల్లి జిల్లాలో ఓ పరువు హత్య గుండెలు పిండేసేలా చేసింది. కూతురిని ప్రేమించాడన్న కోపంతో ఓ తండ్రి, యువకుడిని గొడ్డలితో నరికి చంపిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ దారుణం జరిగిన రోజే బాధితుడు పుట్టినరోజు హత్యకు గురి కావడం ఆవేదన కలిగిస్తుంది. ప్రేమకు అడ్డంగా కులం… ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరెల్ల సాయికుమార్, అదే గ్రామానికి చెందిన ఓ…

Read More

రచ్చ

  30 శాతం కమీషన్లపై రాష్ట్రవ్యాప్తంగా రచ్చ – తెలంగాణలో కమీషన్ల దందాతో ప్రజాధనం లూటీ – నేతల ఇళ్లల్లోనే కమీషన్ కౌంటర్లు… కొందరు కీలక ప్రజాప్రతినిధుల పోకడ – జనం సొమ్ము మింగేస్తున్న పెద్దలు, కాంట్రాక్టర్లు – కుటుంబ సభ్యులే ఈ కౌంటర్లు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు – ఆ కౌంటర్ల వద్ద కమీషన్లు ఇచ్చి టోకెన్ తీసుకున్న వాళ్లకే బిల్లులు క్లియర్ – గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వంలోనూ కమీషన్ల కక్కుర్తి సహనం వందే,…

Read More

బెట్టింగ్ యాప్‌లపై సిట్

   అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి – బెట్టింగ్ యాప్ లు ప్రోత్సహిస్తే కఠిన చర్యలు – ప్రభుత్వ బడుల్లో 6.50 లక్షలు తగ్గిన విద్యార్థులు – విద్యావ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం సహనం వందే, హైదరాబాద్ తెలంగాణలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. శాసనసభ, మండలిలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే చట్టాలను సవరిస్తామని ఆయన…

Read More