Biryani in School Lunch in Tamilnadu

బడుల్లో బిర్యానీ ఘుమఘుమలు – తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్లాన్

సహనం వందే, తమిళనాడు: తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇకపై వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ పెట్టాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఆలోచిస్తున్నారు. చెన్నైలో గురువారం పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజమోహన్ ఈ కీలకమైన ప్రతిపాదనను ముఖ్యమంత్రి ముందుంచారు. ఈ వినూత్న నిర్ణయంతో ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పథకం రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ఆలోచన వెనుక ఉన్న అసలు కారణాలుతమిళనాడులో ఇప్పటివరకు వచ్చిన ప్రతి రాజకీయ నాయకుడు కూడా పాఠశాలల పోషకాహార…

Read More