Criminal Chief Ministers

ముఖ్యమంత్రుల రక్తచరిత్ర – దేశంలో సగం మంది సీఎంలు క్రిమినల్స్

సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో చట్టాలను తయారు చేయాల్సిన ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులే అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న వైనంపై సుప్రీంకోర్టుకు సంచలన నివేదిక అందింది. ప్రజాస్వామ్య వ్యవస్థను కుదిపేస్తున్న ఈ దారుణ నిజాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. సగం మంది ముఖ్యమంత్రులపై కేసులుదేశంలోని మొత్తం 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులలో ఏకంగా 14 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ, సీనియర్ అడ్వకేట్ విజయ్ హన్సారియా 96 పేజీల…

Read More

హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ 2025 ప్రారంభం

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో మిస్ వరల్డ్ 2025 పోటీలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ సంప్రదాయ సాంస్కృతిక కళలు, పోటీదారుల పాశ్చాత్య కళా ప్రదర్శనల మధ్య ఈ పోటీలు ప్రారంభమైనట్లు ముఖ్యమంత్రి, మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. 110 దేశాల ప్రతినిధుల ప్రదర్శనతెలంగాణ సంప్రదాయ కళలు, పోటీదారుల పాశ్చాత్య కళల మేళవింపుతో మిస్ వరల్డ్…

Read More