కొలువులు చూపని చదువులు

కొలువులు చూపని చదువులు – పట్టాలకే పరిమితమవుతున్న ఉన్నత విద్య

సహనం వందే, హైదరాబాద్: దేశంలో డిగ్రీ పట్టాలు గంపలకొద్దీ వస్తున్నాయి. కానీ ఆ పట్టాలకు తగ్గ కొలువులు మాత్రం దొరకడం లేదు. లక్షల రూపాయలు పోసి చదువుతున్నా ఉద్యోగం రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కాలేజీలు కేవలం డిగ్రీలను ఇచ్చే ఫ్యాక్టరీలుగా మారుతున్నాయే తప్ప నిపుణులను తయారుచేసే కేంద్రాలుగా రాణించడం లేదు. విద్యా వ్యవస్థలో లోపాలను ఈ నివేదిక ఎండగట్టింది. అగాధంలో విద్యా వ్యవస్థభారతదేశంలోని 75 శాతం ఉన్నత విద్యా సంస్థలు విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేయడంలో…

Read More
US Panel Report - Hindu Phobic

మత స్వేచ్ఛకు మరణశాసనం – భారత్‌లో మైనారిటీల మనుగడ ప్రశ్నార్థకం!

సహనం వందే, న్యూఢిల్లీ: భారతదేశంలో లౌకికవాదం పునాదులు కదులుతున్నాయని ప్రపంచ దేశాలు గొంతెత్తుతున్నాయి. మైనారిటీల రక్షణ విషయంలో మోదీ సర్కారు అనుసరిస్తున్న మొండి వైఖరి ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను చర్చకు దారి తీసింది. అగ్రరాజ్యాల నివేదికలు భారత్‌ను దోషిగా నిలబెడుతున్నాయి. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయని, క్షేత్రస్థాయిలో మతం పేరుతో రక్తపాతం పారుతోందని గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. అమెరికా నివేదికలో ‘ప్రత్యేక ఆందోళన’అమెరికాకు చెందిన అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ తన…

Read More
Javed Aktar comments on Sanskrit

సంస్కృతం పునాదులపైనే ఉర్దూ నిర్మాణం – భాషల గుట్టు విప్పిన జావేద్ అక్తర్

సహనం వందే, జైపూర్: భాషల పుట్టుకపై సాగుతున్న అర్థం లేని వాదనలకు ప్రముఖ సినీ రచయిత, కవి, బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ భర్త జావేద్ అక్తర్ తనదైన శైలిలో చరమగీతం పాడారు. జైపూర్ సాహిత్య ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన… సంస్కృతం, ఉర్దూ భాషల మధ్య ఉన్న బంధాన్ని వివరించారు. చరిత్ర తెలియక అడిగే ప్రశ్నలపై అసహనం వ్యక్తం చేస్తూనే… భాషా సంపదపై విద్యార్థులకు, సాహితీ ప్రియులకు విలువైన పాఠాలు నేర్పారు. పురాతన భాష ఏది?సదస్సులో ఒక…

Read More
Street Dogs Murder

కుక్కల సంహారం… గ్రామాల్లో గందరగోళం – తెలంగాణలో 500 కుక్కలు హతం

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో కొన్ని గ్రామాల్లో కుక్కల సంహారం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన నాయకులు కుక్కల వేట మొదలుపెట్టారు. వీధి కుక్కల బెడద తీరుస్తామని ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రక్తం చిందించారు. మూగజీవాలను రాక్షసంగా అంతమొందించారు. కుక్కలను విషపు ఇంజక్షన్లతో చంపేసి గుంతల్లో పాతేశారు. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది. దాన్ని ఇండియా టుడే మీడియా వెలుగులోకి తెచ్చింది. హామీ తీరింది… ప్రాణం పోయిందితెలంగాణలోని కామారెడ్డి,…

Read More
Outsourcing employees

వెట్టికి వెల లేదు… చాకిరికి విలువ లేదు – ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బతుకు దయనీయం

సహనం వందే, హైదరాబాద్: అనేక ప్రభుత్వ శాఖల్లో కీలకమైన పనులన్నీ భుజాన వేసుకుని నడిపిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి నేడు అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన కనీస ప్రయోజనాలు అందక ఏజెన్సీల దోపిడీకి గురవుతూ వారు మానసిక వేదన అనుభవిస్తున్నారు. ఈ వెతలపై ‘సహనం వందే’ డిజిటల్ పేపర్ నిర్వహించిన పోలింగ్ లో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. సగం మందికి పైగా వేతన వివక్ష…ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో సగం మంది తీవ్రమైన వేతన…

Read More