ప్రజల ప్రాణాలకు రామ్దేవ్ హామీ – బీమా రంగంలోకి పతంజలి ప్రవేశం
సహనం వందే, హైదరాబాద్: ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు పతంజలి ప్రొడక్ట్స్ వాడే ప్రజల ముందుకు ఇప్పుడు బాబా రామ్దేవ్ ఏకంగా ప్రాణాలకు, ఆస్తులకు గ్యారెంటీ ఇచ్చేందుకు సరికొత్త ఇన్సూరెన్స్ వ్యాపారంతో వస్తున్నారు. కేవలం సబ్బులు, నూనెలు అమ్మిన స్థాయి నుంచి ఏకంగా రూ. 4500 కోట్ల భారీ పెట్టుబడితో బీమా రంగంలోకి అడుగుపెడుతున్న ఈ సంస్థ మాగ్మా డీల్తో తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. బీమా రంగంలోకి పతంజలి ప్రవేశంఒకప్పుడు కేవలం యోగా శిబిరాలతో…