Poison RIce

లక్షలాది మందితో నరకలోక యాత్ర -అన్నంలో విషం… 15 లక్షల మంది మరణం

సహనం వందే, హైదరాబాద్: మన కంచంలోకి వస్తున్న ఆహారం ప్రాణాలనే తీస్తోంది. తెలియకుండానే మనం విషాన్ని తింటున్నాం. నిత్యం మనం తీసుకునే ఆహారంలో ఉన్న రసాయనాలు మనిషి ఆయుష్షును హరిస్తున్నాయి. ఏటా 15 లక్షల మంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఈ మరణాల వెనుక దాగి ఉన్న అసలు నిజాలు ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం. నిశ్శబ్ద హంతకుడి వేటమనం తినే ఆహారం ఎంతో సురక్షితమని భావిస్తాం. కానీ అది భ్రమ అని గణాంకాలు…

Read More