యంత్రాలతో మిగిలేది ఒంటరితనమే – మార్క్ జుకర్బర్గ్ మానిఫెస్టోపై విమర్శలు
సహనం వందే, అమెరికా: సాంకేతిక దిగ్గజం మార్క్ జుకర్బర్గ్ మానవ సంబంధాలను పూర్తిగా యాంత్రికం చేసేలా ఒక కొత్త ప్రణాళికను తెరపైకి తెచ్చారు. ఏఐ సాంకేతికతతో ప్రతి ఒక్కరి జీవితాన్ని సులభతరం చేస్తామంటూ ఆయన ప్రకటించిన సుదీర్ఘ విధాన పత్రం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. మనుషుల మధ్య ఉండే సహజమైన అనుబంధాలను తొలగించి, ఆ స్థానంలో కృత్రిమ ఏజెంట్లను కూర్చోబెట్టాలని ఆయన చూస్తున్నారు. జీవితాన్ని కేవలం ఉత్పాదకత కోసమే అన్నట్లుగా మలచాలని ఆయన చేస్తున్న ప్రయత్నంపై…