Mangoes incident in Narayanguda

పండు తిన్నారు… పాడెక్కారు! – అనంత లోకాలకు చేరిన అక్కాచెల్లెళ్ల కథ

సహనం వందే, హైదరాబాద్: ప్రతి సీజన్‌లో వచ్చే పండ్లు తింటే ఆరోగ్యం చేకూరుతుందని వైద్యులు చెబుతుంటారు. కానీ నేడు మనం అమృతం అనుకుని తింటున్న పండ్లే ప్రాణాలు తీసే విషంగా మారుతున్నాయి. లాభాల కోసం వ్యాపారులు వాడుతున్న రసాయనాలు పండ్లను గుండెలపై బండలుగా మారుస్తున్నాయి. హైదరాబాద్ నుండి జపాన్, నేపాల్ వరకు ఈ రసాయన ముప్పు ఇప్పుడు పెను సంచలనంగా మారింది. నారాయణగూడ నరకంహైదరాబాద్‌లోని నారాయణగూడలో నివసించే భువనేశ్వరి, సంధ్య అనే అక్కాచెల్లెళ్లు అందరూ ఇష్టపడే మామిడిపండ్లను…

Read More