Khameni Anthima Yatra

ఇరాన్ వీధుల్లో కన్నీటి సంద్రం – ఖమేనీ అంతిమయాత్ర ప్రారంభం

సహనం వందే, ఇరాన్: ఇరాన్ అత్యున్నత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం ఆ దేశాన్ని శోకసంద్రంలో ముంచింది. ఆయన పార్థివ దేహాన్ని కడసారి చూసేందుకు ప్రజలు పోటెత్తారు. పవిత్ర క్షేత్రాల మీదుగా సాగే ఈ అంతిమయాత్ర దేశ చరిత్రలోనే అతిపెద్దదిగా నిలవనుంది. లక్షలాది మంది ప్రజల కన్నీటి వీడ్కోలు మధ్య ఆయన ప్రస్థానం సాగుతోంది. ఇరాన్ గడ్డపై మొదలైన ఈ భావోద్వేగ ఘట్టం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. కన్నీటి వీడ్కోలుఇరాన్ దేశమంతా ఇప్పుడు శోకసంద్రమైంది. ఆయతుల్లా…

Read More