Brain Operation

పవన్ ‘మత్తు’ కణితి చిత్తు – ఓజీ సినిమా చూపించి మెదడుకు ఆపరేషన్

సహనం వందే, గుంటూరు: ఆపరేషన్ థియేటర్‌లో కత్తులు, కత్తెరల ధ్వని. మెదడుపై నిశితమైన శస్త్రచికిత్స. అయినా రోగి మాత్రం ఎంతో ప్రశాంతంగా సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. మెదడులోని కణితిని తొలగించడానికి వైద్యులు ఎంచుకున్న ఈ సరికొత్త మార్గం వైద్య ప్రపంచంలోనే ఆశ్చర్యం కలిగిస్తోంది. స్పృహలో ఉండి సినిమా చూస్తూ సర్జరీ చేయించుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. మెదడులో కణితిప్రకాశం జిల్లాకు చెందిన కోటేశ్వరమ్మకు మెదడులో కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అది మాట, కదలికలను…

Read More
Nasik TCS Issue

నాసిక్ గ్యాంగ్.. గుంటూరు రింగ్ – టీసీఎస్ ఉద్యోగికి గాలం

సహనం వందే, గుంటూరు: సాఫ్ట్‌వేర్ రంగంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన టీసీఎస్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయ మత మార్పిడి ముఠాలు విరుచుకుపడుతున్నాయి. నాసిక్ లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక ఇంజనీర్‌ను మతం మార్చేందుకు గుంటూరుకు చెందిన నిందితుడు మలేషియా కేంద్రంగా పన్నిన వ్యూహం ఇప్పుడు బట్టబయలైంది. టెక్నాలజీ, విదేశీ ప్రయాణాలు, హనీట్రాప్ కలగలిసిన ఈ ప్రమాదకర నేరపూరిత నెట్‌వర్క్ ఐటీ కారిడార్‌లో పెను సంచలనం రేపుతోంది. నాసిక్ టూ…

Read More

తురకపాలెం… మరణ మృదంగం – 60 రోజుల్లో 30 మంది మృతి

సహనం వందే, గుంటూరు:గుంటూరు సమీపంలోని తురకపాలెం గ్రామంలో గత రెండు నెలలుగా కారణం తెలియని మరణాలు జనాన్ని వణికిస్తున్నాయి. ఆరోగ్యంగా కనిపించే వారు ఒక్కసారిగా సాధారణ జ్వరంతో చతికిలబడుతున్నారు. ఆసుపత్రికి వెళితే శవమై తిరిగొస్తున్నారు. కొందరు క్షేమంగా ఇంటికి వచ్చినా, కొన్ని రోజులకే పరలోకాలకు చేరుతున్నారు. 60 రోజుల్లో 30 మంది మరణించడంతో గ్రామం నిర్మానుష్యంగా మారింది. రోజూ ఎవరో ఒకరు చనిపోతున్న ఈ దుస్థితి ఊరిని భయంతో కమ్మేసింది. వైద్య పరీక్షల్లో నార్మల్ గానే రిపోర్టులు…విచిత్రం…

Read More

సిగ్నల్ ట్యాంపరింగ్ తో రైలు ఆపి దోపిడీ – నాగర్‌సోల్‌-నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఘటన

సహనం వందే, గుంటూరు:దొంగలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. రైలు సిగ్నల్ వ్యవస్థనే ట్యాంపరింగ్ చేసి అర్ధరాత్రి దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇది రైల్వే వ్యవస్థ డొల్లతనానికి నిదర్శనం. గుంటూరు జిల్లాలో అటువంటి సంఘటనే జరిగింది. నాగర్‌సోల్ నుంచి నర్సాపురం వెళుతున్న నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. నడికుడి రైల్వేస్టేషన్ సమీపంలోని మాచర్ల హైవే అండర్ బ్రిడ్జి వద్ద దుండగులు సిగ్నల్ వ్యవస్థను ట్యాంపర్ చేశారు. రెడ్ సిగ్నల్ కనిపించడంతో లోకో పైలట్ రైలును 35…

Read More