Cancer Drugs Scam

లా స్కూల్ ఆఫ్ ‘రచ్చ రంబోలా’ – ఉమర్ ఖాలిద్ డాక్యుమెంటరీపై ఏబీవీపీ ఫైర్

సహనం వందే, బెంగళూరు: నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ అంటే దేశంలోనే టాప్ క్లాస్ లాయర్లను తయారుచేసే ఒక గొప్ప విద్యాసంస్థ. కానీ అదే క్యాంపస్‌లో ఒక వివాదాస్పద డాక్యుమెంటరీ ప్రదర్శన ఇప్పుడు పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. “జస్ట్ ఒక సినిమానే కదా, దానికి ఇంత సీన్ అవసరమా?” అని మీకు అనిపించవచ్చు. కానీ, అక్కడ జరిగింది మామూలు రగడ కాదు, ఏకంగా కేంద్ర మంత్రులదాకా ఫిర్యాదులు వెళ్లాయి! అసలు ఆ డాక్యుమెంటరీ…

Read More
India's IT employees

ఐటీ ఆఫీసుల్లో ఆధునిక బానిసలు – డిజిటల్ కూలీలుగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు

సహనం వందే, హైదరాబాద్/బెంగళూరు: మెరిసే గాజు భవనాలు… అత్యాధునిక క్యాంపస్‌లు… బిలియన్ డాలర్ల లాభాలు.. ఇదీ భారత ఐటీ రంగం ప్రపంచానికి చూపిస్తున్న ముఖచిత్రం. కానీ ఆ రంగుల ప్రపంచం వెనుక ఒక తరం యువత నిశ్శబ్దంగా నలిగిపోతోంది. 2026లోనూ 2013 నాటి వేతనాలనే ఆఫర్ చేస్తూ కార్పొరేట్ దిగ్గజాలు సాగిస్తున్న ఈ ఆర్ధిక ఉగ్రవాదాన్ని విశ్లేషకులు ఆధునిక బానిసత్వంగా అభివర్ణిస్తున్నారు. దశాబ్ద కాలపు దోపిడీప్రపంచం ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ వైపు దూసుకుపోతుంటే… భారత ఐటీ కంపెనీల…

Read More

ధర్మస్థల సమాధుల్లో ఘోషిస్తున్న ఆత్మలు – 90 శాతం మంది మహిళలు…

సహనం వందే, బెంగళూరు:సహజంగా ధర్మస్థల అనే పదం ఎంతో సాత్వికంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆ పదం మారణకాండకు పర్యాయపదంగా గోచరిస్తుంది. కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల సామూహిక సమాధుల కేసు అంతర్జాతీయంగానే పెద్ద దుమారం రేపుతోంది. ఈ కేసులో సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దశాబ్దాలుగా ఆలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన వ్యక్తి ఒకరు ప్రముఖ జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక విషయాలు బయటపెట్టాడు. ఆలయ ఆదేశాలతో వందలాది సమాధులు…తాను, తన బృందం…

Read More