అయోధ్య రాముడికి వెంకటేశ్వరుడి పాఠాలు – తిరుమల హుండీ లెక్కలు అయోధ్యకు బాట
సహనం వందే, తిరుపతి: భక్తుల నమ్మకం దేవుడిపై ఎంత ఉంటుందో ఆలయ ఆర్థిక నిర్వహణపై అంతకంటే ఎక్కువ ఉంటుంది. తిరుమల శ్రీవారి ఆలయం తన వినూత్న లెక్కింపు పద్ధతులతో ప్రపంచానికే ఒక దిక్సూచిగా నిలిచింది. కానీ ఇటీవల అయోధ్య రామాలయంలో వందల కోట్ల విరాళాల పక్కదారి పట్టిన ఉదంతం, పారదర్శకత లేని నిర్వహణ భక్తుల విశ్వాసాన్ని ఎలా దెబ్బతీస్తుందో కళ్ళకు కట్టింది. అయోధ్యలో విరాళాల వివాదంఅయోధ్య రామాలయంలో జరిగిన వందల కోట్ల విరాళాల దోపిడి వ్యవహారం దేశవ్యాప్తంగా…