Ayodhya Ram Mandir

అవినీతి అయోధ్య… విరాళాల మాయ – రాముని పేరుతో వేల కోట్ల అక్రమాలు

సహనం వందే, అయోధ్య: అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం పేరుతో సేకరించిన వేల కోట్ల రూపాయల విరాళాలు గాలిలో కలిసిపోయాయి. భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని భారీ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడంతో రామమందిర ఆర్థిక వ్యవహారాల్లోని చీకటి కోణాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అంతులేని అవినీతి ఆరోపణలురామమందిర నిర్మాణం, నిర్వహణలో భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయని దశాబ్దాలుగా విమర్శలు వస్తున్నాయి. రామమందిరం పేరుతో వసూలు…

Read More