Ayodhya Rama Mandir

‘అయ్యో’ధ్య – విరాళాల వివాదంతో తగ్గిన యాత్రికుల తాకిడి

సహనం వందే, అయోధ్య: రామమందిర నిర్మాణ విరాళాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు అయోధ్య నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రెండేళ్లుగా కళకళలాడిన పవిత్ర నగరం ఇప్పుడు నిశ్శబ్దంగా మారింది. భక్తుల రాక తగ్గడంతో వ్యాపారులు, రవాణాదారులు ఆందోళన చెందుతున్నారు. కేవలం చట్టపరమైన విచారణే కాకుండా, భక్తుల నమ్మకం దెబ్బతినడం వల్ల ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడింది. దీనిపై ప్రత్యేక విశ్లేషణ. రామమందిర ప్రస్థానం…గత రెండేళ్లుగా అయోధ్యలో రామమందిరం ప్రభావంతో స్థానిక ఆర్థిక వ్యవస్థ భారీగా పుంజుకుంది. వేల సంఖ్యలో…

Read More