Ayodhya Silver Bricks Scam

అయోధ్యలో వెండి ఇటుకల మాయాజాలం – రామ మందిరంలో మాయమైన నిధులు

సహనం వందే, అయోధ్య: దైవకార్యం పేరుతో భక్తులు అర్పించిన కానుకలు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. అయోధ్య రామమందిర నిర్మాణం కోసం సమర్పించిన వెండి ఇటుకల నుంచి నగదు వరకు ఏవీ నేడు లెక్కల్లో లేవు. ఆస్థానంలో సాగిన నిధుల సేకరణ వ్యవస్థ, ఆ తరువాత వెలుగులోకి వచ్చిన అవినీతి బాగోతం భక్తుల నమ్మకాన్ని వమ్ము చేస్తోంది. మందిరం పవిత్రతను కాపాడాల్సిన వారు అక్రమాలకు పాల్పడి సంపదను పోగేసుకున్న తీరు ఇప్పుడు దేశాన్ని నిశ్చేష్టులను చేస్తోంది. పవిత్ర వెండి ఇటుకల…

Read More