32 వేల ఉద్యోగాలు … 28 లక్షల దరఖాస్తులు – కానిస్టేబుల్ పోస్టుకు బీటెక్,ఎంబీఏ అభ్యర్థులు
సహనం వందే, ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్లో 32 వేల పోస్టుల కోసం ఏకంగా 28 లక్షల మంది యువకులు పోటీ పడటం దేశంలో ఉపాధి అవకాశాల తీవ్రతను కళ్ళకు కడుతోంది. డిగ్రీలు, పీజీలు చదివిన వారు సైతం కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం లైన్లలో నిలబడటం రాజకీయంగా, సామాజికంగా పెను సంచలనంగా మారింది. ఈ సంక్షోభం వెనుక ఉన్న అసలు నిజాలేంటో చూద్దాం. పెద్ద సంఖ్యలో విద్యావంతులైన నిరుద్యోగులుఉత్తర ప్రదేశ్లో నిరుద్యోగ సమస్య ఊహించని స్థాయికి చేరుకుంది. కేవలం 32…