సోషల్ మీడియాకు కిరీటం – ప్రపంచంలో టీవీలు బంద్… మొబైల్స్ ఆన్….
సహనం వందే, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా సమాచార విప్లవం ముంచెత్తుతున్న వేళ అసలు వార్తలపై జనాల్లో నమ్మకం పూర్తిగా సన్నగిల్లుతోంది. నిత్యం మనం చూసే, చదివే వార్తల వెనుక నిజమెంత అనే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ తాజా పరిశోధనలో తేలిన చేదు నిజం ఇదే. మీడియా చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా వార్తా రంగం తీవ్ర విశ్వసనీయత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పాత మీడియాకు పెద్ద దెబ్బప్రపంచవ్యాప్తంగా ప్రధాన వార్తా సంస్థలపై ప్రజా నమ్మకం…