Poison RIce

లక్షలాది మందితో నరకలోక యాత్ర -అన్నంలో విషం… 15 లక్షల మంది మరణం

సహనం వందే, హైదరాబాద్: మన కంచంలోకి వస్తున్న ఆహారం ప్రాణాలనే తీస్తోంది. తెలియకుండానే మనం విషాన్ని తింటున్నాం. నిత్యం మనం తీసుకునే ఆహారంలో ఉన్న రసాయనాలు మనిషి ఆయుష్షును హరిస్తున్నాయి. ఏటా 15 లక్షల మంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఈ మరణాల వెనుక దాగి ఉన్న అసలు నిజాలు ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం. నిశ్శబ్ద హంతకుడి వేటమనం తినే ఆహారం ఎంతో సురక్షితమని భావిస్తాం. కానీ అది భ్రమ అని గణాంకాలు…

Read More
Health issues with Rice and Roties

అన్నం పర’భస్మ’స్వరూపం – మన భోజనం రోగాల మయం

సహనం వందే, హైదరాబాద్ మీరు రోజూ తినే భోజనం మీకు శక్తిని ఇస్తోందా లేక రోగాలను పంచుతోందా? మనం ఎంతో ఇష్టంగా తినే తెల్లటి అన్నం, మెత్తని చపాతీలు కడుపు లోపల సైలెంట్ బాంబుల్లా మారుతున్నాయి. భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తాజా అధ్యయనం చూస్తుంటే గుండె జారిపోవాల్సిందే. మన ఆహారపు అలవాట్లే మన పాలిట శాపంగా మారుతున్నాయని… డయాబెటిస్ ముప్పు ముంగిట్లోనే ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కార్బోహైడ్రేట్ల రాజ్యం… రోగాల భయంభారతీయుల భోజనంలో కార్బోహైడ్రేట్ల…

Read More