Rajasthan Governement

20 మంది డిస్మిస్… 332 మంది సస్పెండ్ – అవినీతిపై రాజస్థాన్ సర్కార్ సమరశంఖం

సహనం వందే, రాజస్థాన్: రాజస్థాన్‌లో ప్రభుత్వ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అవినీతిపై సర్కారు కత్తులు దూసింది. క్లర్కుల నుంచి ఉన్నతాధికారుల వరకు అక్రమాలకు పాల్పడితే ఇక సహించేది లేదని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. వ్యవస్థను నిలువునా మార్చే దిశగా చేపట్టిన ఈ కఠిన చర్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. 20 మంది అధికారుల డిస్మిస్…అవినీతిని ఏమాత్రం ఉపేక్షించకూడదని నిర్ణయించుకున్న రాజస్థాన్ ప్రభుత్వం ఏకంగా 20 మంది అధికారులను సర్వీసుల నుంచి తొలగించింది. వీరు తమ వృత్తి ధర్మానికి…

Read More