డబ్బు మైకం… మీడియా మౌనం – ప్రకటనల సంకెళ్లలో వార్తల కన్నీరు
సహనం వందే, హైదరాబాద్: ఉచిత వార్త అంటే అది ఉచితం కాదు. అది ప్రజలను ఒక వస్తువుగా మార్చేసే వ్యూహం. ప్రకటనల కోసం వార్తలను వండడం, కార్పొరేట్ లాభాల కోసం వాస్తవాలను తొక్కేయడం నేడు మీడియాలో సాధారణమైపోయింది. కానీ ప్రపంచంలో కొన్ని సంస్థలు ప్రకటనలకు స్వస్తి పలికి కేవలం ప్రజల చందాలతోనే నిలబడగలుగుతున్నాయి. వార్తలకు డబ్బులు చెల్లించడం అంటే మీ ప్రజాస్వామ్య హక్కును మీరు కాపాడుకోవడమే. ప్రకటనల మాయాజాలం ప్రమాదకర పరిణామంమీడియా సంస్థలు ప్రకటనలపైనే బతుకుతుంటే అవి…