After Delimitation Seats

అంకెల సాక్షిగా దక్షిణాదికి అన్యాయం – డీలిమిటేషన్ వల్ల సౌత్ సీట్ల వాటాకు బీటలు

సహనం వందే, హైదరాబాద్: దేశ రాజధానిలో నిర్మించిన నూతన పార్లమెంట్ భవనం భారత ప్రజాస్వామ్యానికి కొత్త చిరునామాగా మారుతుందా లేక దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కే రాజకీయ ఆయుధంగా మారుతుందా అనే చర్చ మొదలైంది. నియోజకవర్గాల పునర్విభజన పేరిట సాగుతున్న ఈ పరిణామం దేశంలో రెండు ప్రాంతాల మధ్య వివాదం మరింత ముదిరే ప్రమాదం నెలకొంది. సంఖ్యల మాటున దాగి ఉన్న ఈ వ్యూహం భవిష్యత్తు భారతాన్ని శాసించబోతోంది. అంకెల్లో దాగిన అసలైన అన్యాయంఅవినాష్ ఎం త్రిపాఠి…

Read More

ఉత్తరాదికి పుత్తడి… దక్షిణాదికి ఇత్తడి

సహనం వందే, హైదరాబాద్:భారత రాజకీయాలు ఎప్పుడూ ఉత్తర-దక్షిణ విభజనతో ముడిపడి ఉన్నాయి. మోడీ 3.0 ప్రభుత్వంలో కూడా ఈ వివక్ష మరింత స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. అధికారంలో ఉత్తరాదికి కీలకమైన మంత్రి పదవులు, ఆర్థిక సహాయాలు దక్కుతుండగా… దక్షిణాదికి ప్రాధాన్యం లేని పోర్ట్‌ఫోలియోలు, తక్కువ నిధులు లభిస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దక్షిణ రాష్ట్రాలు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా సహకరిస్తున్నప్పటికీ… రాజకీయంగా, ఆర్థికంగా వివక్షకు గురవుతున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. ఉపరాష్ట్రపతి పదవితో ఒరిగేదేమీ లేదు…ఉపరాష్ట్రపతి…

Read More