India doctors Face a Violence Crisis

తెల్ల కోటుపై రక్తపు మరకలు – దేశవ్యాప్తంగా 80 శాతం వైద్యులపై దాడులు

సహనం వందే, హైదరాబాద్: ప్రాణాలను కాపాడాల్సిన వైద్యులు నేడు ప్రాణరక్షణ కోసం పోరాడుతున్నారు. దేవుడితో సమానంగా చూసే వైద్య వృత్తిపై దాడులు పెచ్చరిల్లడం సమాజానికి చేటు తెస్తోంది. ఆసుపత్రులు ప్రాణదాతలకు వేదికలు కావాల్సింది పోయి, రణరంగాలుగా మారుతున్నాయి. వైద్యుల భయం, ఆందోళన చివరకు రోగులకే పెను శాపంగా పరిణమిస్తోంది. వైద్యులపై జరుగుతున్న దాడుల వెనుక ఉన్న భయంకరమైన వాస్తవాలు ఇప్పుడు నివ్వెరపరుస్తున్నాయి. వైద్య వృత్తిపై పెరిగిన ముప్పుదేశవ్యాప్తంగా 439 మంది వైద్యులపై నిర్వహించిన తాజా సర్వే వైద్య…

Read More