దక్షిణాది దీపం ఆరిపోయే ప్రమాదం – జనాభా లెక్కల పేరుతో సీట్ల పునర్విభజన
సహనం వందే, హైదరాబాద్: ఢిల్లీలో మరో భారీ రాజకీయ ప్రక్రియకు తెరలేచింది. 50 ఏళ్లుగా నిలిచిపోయిన డీలిమిటేషన్ ప్రక్రియ ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశం అత్యంత కీలకం కానుంది. ఇది కేవలం సీట్ల పెంపు మాత్రమే కాదు, దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే భారీ వ్యూహం. జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్ల విభజన జరిగితే దేశ సమాఖ్య వ్యవస్థ పునాదులు కదిలిపోయే అవకాశం కనిపిస్తోంది. కాలం చెల్లిన ప్రాతిపదిక1970 నాటి…