Bengal Communists Kashaya Jenda

ఎర్రజెండా దించరా… కాషాయ జెండెత్తరా – జైశ్రీరామ్ నినాదాల్లో బెంగాల్ కమ్యూనిస్టులు

సహనం వందే, బెంగాల్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు రాజకీయ విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తున్నాయి. దశాబ్దాల కాలం రాష్ట్రాన్ని ఏలిన కమ్యూనిస్టు శ్రేణులు ఈసారి అనూహ్య నిర్ణయం తీసుకున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్‌ను గద్దె దించడమే లక్ష్యంగా వామపక్ష ఓటర్లు నిశ్శబ్దంగా భారతీయ జనతా పార్టీకి మద్దతు పలికారు. ఈ అంతర్లీన రాజకీయ పరిణామమే బెంగాల్‌లో కాషాయ జెండా ఎగరడానికి ప్రధాన కారణమైంది. తృణమూల్ లక్ష్యంగా వ్యూహంబెంగాల్ రాజకీయాల్లో శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సూత్రం అమలైంది….

Read More
Bengal New CM Suvedu Adikari

దీదీ శిష్యుడే బెంగాల్ ముఖ్యమంత్రి – తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీ వైపు

సహనం వందే, పశ్చిమబెంగాల్: పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోయింది. ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడిగా ఉండి… అదే తృణమూల్ కాంగ్రెస్‌ను మట్టికరిపించిన ధీశాలి సువేందు అధికారి. భారతీయ జనతా పార్టీ తరఫున తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు ఆయన సర్వం సిద్ధం చేసుకున్నారు. ఈ విజయ ప్రస్థానం వెనుక ఉన్న కీలక విశేషాలు ఇవే. నందిగ్రామ్ గడ్డపై నవ చరిత్రసువేందు అధికారి అంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక ప్రకంపన. మమతా…

Read More
West Bengal MLAs Criminal Track Record

బెంగాల్ రోడ్లపై అసెంబ్లీ రౌడీలు – రేపిస్టులు, హంతకులే ఎమ్మెల్యేలు

సహనం వందే, పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ రాజకీయ యవనికపై నైతికత నిలువునా కుప్పకూలుతోంది. ప్రజాస్వామ్య దేవాలయం అని పిలుచుకునే అసెంబ్లీ ఇప్పుడు క్రిమినల్ కేసుల అడ్డాగా మారుతోంది. ఏడీఆర్ నివేదిక వెల్లడించిన గణాంకాలు చూస్తుంటే సామాన్య ఓటరు వెన్నులో వణుకు పుడుతోంది. నేరచరిత్ర ఉన్న నేతలకు పట్టం కడుతున్న ఈ పోకడ రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తూ బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తోంది. పోలీస్ రికార్డుల్లో ఎమ్మెల్యేలుపశ్చిమ బెంగాల్ కొత్త అసెంబ్లీ నేరగాళ్ల రాజ్యానికి ప్రతిబింబంగా కనిపిస్తోంది….

Read More
West Bengal Election Results

ఓట్ల ఏరివేత… సామ్రాజ్యం కూల్చివేత – బెంగాల్ లో మమత కోటలు చిన్నాభిన్నం

సహనం వందే, పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ రాజకీయ యవనికపై పెను మార్పు సంభవించింది. 15 ఏళ్ల మమతా బెనర్జీ సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో కూల్చేస్తూ బీజేపీ చారిత్రక విజయం సాధించింది. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రక్షాళన ఈ ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపినట్లు గణాంకాలు చెబుతున్నాయి. సుమారు 91 లక్షల మంది ఓటర్ల పేర్లు గల్లంతు కావడం రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది. ఓట్ల కోతతో మారిన తలరాతఓటర్ల జాబితాలో జరిగిన ప్రత్యేక…

Read More