బీసీ బ్రాండ్… కృష్ణయ్య బౌండ్ – ఒక ఉద్యమకారుడి ఆవేదనతో కూడిన లేఖ

సహనం వందే, హైదరాబాద్:బీసీల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఉద్యమ దిక్సూచి ఆర్. కృష్ణయ్య ప్రస్తుత రాజకీయ ప్రస్థానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్ అనే ఉద్యమకారుడు కృష్ణయ్యకు రాసిన ఒక బహిరంగ లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో అగ్గి రాజేస్తోంది. గత చరిత్రను నెమరువేస్తూనే అపారమైన బీసీ నాయకుడి ఇమేజ్‌కు ఎమ్మెల్యే, ఎంపీ వంటి పదవులు ఏమాత్రం సరితూగవని ఆ లేఖ నిలదీసింది. రాజకీయ పక్షాలు బీసీ ఉద్యమాన్ని…

Read More

రక్తం చిందిన ‘కర్మ’ బంధం – నేను… తను… శూన్యం

కష్టమే శాశ్వతం… సమాజపు చిన్నచూపుజీవితం అనేది అనేక అనుభవాల రైలు ప్రయాణం లాంటిది. సుఖం అనేది కంటికి కనిపించని అందమైన దేవతా వస్త్రం లాంటిది. అది ఉన్నట్టే ఉంటుంది కానీ ఎక్కువ కాలం మనతో కొనసాగదు. కానీ కష్టం అనేది నిరంతరం మనల్ని వెంటాడుతుంది. కొందరు కొన్ని సమయాల్లో ఆప్తులుగా ఉన్నట్టే కనిపిస్తారు. కానీ కష్టం వస్తే ఎవరూ దొరకరు. మాస్టర్‌ డిగ్రీ చదివి బాధ్యతాయుతమైన ఉద్యోగం చేస్తూ ఏరికోరి కుడిచేయి లేని దివ్యాంగురాలిని నేను పెళ్లి…

Read More

క్రికెట్ బాల్… క్యాబినెట్ ‘గోల్’ – నేడు స్టార్ క్రికెటర్ అజహర్ ప్రమాణ స్వీకారం

సహనం వందే, హైదరాబాద్:భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత గ్రేస్‌ఫుల్ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందిన మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించనున్నారు. శుక్రవారం (నేడు) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో రాజ్‌భవన్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం సిద్ధమైంది. క్రికెట్ పిచ్‌లపై మాయ చేసిన ఈ సెలబ్రిటీ ఇప్పుడు పరిపాలనలోకి అడుగు పెట్టడం రాష్ట్ర రాజకీయాలకు గ్లామర్ టచ్ ఇస్తోంది. ముస్లిం మైనారిటీలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలనే కాంగ్రెస్ వ్యూహంలో…

Read More

‘క్లినిక్’లోనే కిక్కు… ఆర్ఎంపీకి లక్కు – ఖమ్మంలో ఆర్ఎంపీ వైద్యుడికి లిక్కర్ షాప్

సహనం వందే, హైదరాబాద్:ప్రజారోగ్యంలో ఉన్న ఓ ఆర్ఎంపీ వైద్యుడికి అదృష్టం తలుపు తట్టింది. ఖమ్మం జిల్లాలో జరిగిన మద్యం దుకాణాల కేటాయింపులో ఆ ఆర్ఎంపీకి ఏకంగా షాపే దక్కింది. ఆ డాక్టరయ్య చేసిన పనేంటో తెలుసా? కేవలం మూడు లక్షల రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించి.‌‌.‌‌. ఒకే ఒక్క అప్లికేషను వేశాడు. అంతే! లక్కీ డ్రాలో ఆ దైవం కరుణించినట్లుగా షాపు అతని సొంతమైంది. తన అదృష్టాన్ని చూసి ఆ ఆర్ఎంపీ మురిసిపోతుంటే… జిల్లా కలెక్టరు అనూదీప్…

Read More

పగలు కోడ్‌… రాత్రి రోడ్ – హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్లుగా టెక్కీలు

సహనం వందే, హైదరాబాద్:క్యాబ్ డ్రైవర్ మీకు ఫోన్‌లో కార్పొరేట్ భాషలో సమాధానమిస్తే ఆశ్చర్యపోకండి. అతను టెక్కీ అయి ఉండొచ్చు. ఇది కేవలం డబ్బు కోసం కాదు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఒంటరితనం, ఆఫీసులో అవిశ్రాంతంగా చేసిన పని నుంచి కాస్త రిలీఫ్ అవ్వడానికి రాత్రిళ్లు క్యాబ్‌లు నడుపుతున్నారు. ఇది మన కార్పొరేట్ సంస్కృతిలోని దారుణమైన పరిస్థితిని తెలియజేస్తుంది. టెక్కీల కొత్త జీవనంఅభినవ్ అనే 27 ఏళ్ల యువకుడు రెండేళ్ల క్రితం విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం…

Read More

ప్రాణం తీసిన ప్రామిస్ – ఆశ పెట్టకండి… చావు చూడకండి

చలికాలపు ఒక రాత్రి… ఓ కోటీశ్వరుడు తన ఇంటి సమీపంలో తీవ్రమైన చలిలో ఉన్న ఒక నిరుపేద వృద్ధుడిని చూశాడు. ఆ వృద్ధుడి ఒంటి మీద కనీసం ఒక కోటు కూడా లేదు. అది చూసి ఆ కోటీశ్వరుడు ‘అయ్యో తాతయ్యా! ఈ చలిలో మీరు కోటు కూడా లేకుండా ఎలా ఉన్నారు?’ అని అడిగాడు. దానికి ఆ వృద్ధుడు ‘నాకు అలవాటైపోయింది బాబూ… కోటు లేకపోయినా ఈ చలిని తట్టుకునేలా మనసుని దృఢంగా చేసుకున్నాను’ అని…

Read More

స్మార్ట్ సర్జరీ.‌‌.. ‘బ్రెస్ట్’ రికవరీ- రొమ్ము క్యాన్సర్‌కు చికిత్స

సహనం వందే, హైదరాబాద్:రొమ్ము క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక విధానాలను ఎంఎన్ జే క్యాన్సర్‌ ఆసుపత్రి అందుబాటులోకి తెచ్చింది. రొమ్ము క్యాన్సర్‌కు పెరుగుతున్న ముప్పు, చికిత్సలో నూతన విధానాలు, ప్రభుత్వ ఆసుపత్రుల పాత్రపై ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రి సర్జికల్ ఆంకాలజీ అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ రమేష్‌ మాటూరితో ‘సహనం వందే’ ప్రత్యేక ఇంటర్వ్యూ… సహనం వందే: భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ ప్రమాద తీవ్రత ఎలా ఉంది? దీని పెరుగుదల ఆందోళన కలిగిస్తోందా? డాక్టర్ రమేష్: భారతీయ మహిళలకు…

Read More

గోల్కొండ వజ్రం… ఫ్రాన్స్ రక్తసిక్తం – రత్నం వెనుక శాపం…‌ రక్తపాతం… విప్లవం

సహనం వందే, పారిస్:ప్రపంచ ప్రసిద్ధి చెందిన రీజెంట్ వజ్రం చుట్టూ అల్లుకున్న రహస్యాలు… దాని భారతీయ మూలాల శాపం తాజాగా జరిగిన లూవ్ర్ మ్యూజియం దొంగతనంతో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. కోట్ల విలువైన ఇతర ఆభరణాలను దోచుకెళ్లిన దొంగలు… గోల్కొండ గనుల నుంచి వచ్చిన ఈ రీజెంట్ రాణి వజ్రాన్ని మాత్రం తాకకపోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. చరిత్రలోని ఈ అపురూప వజ్రం కేవలం రత్నం కాదు… రక్తపాతంతో మొదలైన ఒక శాపగ్రస్త కథకు…

Read More

పాలకుల ఆటలో ‘కోటా’కు బీటలు – రేపు ఇందిరా పార్క్ వద్ద బీసీల మెగా ధర్నా

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో బీసీ రిజర్వేషన్ నీరుగారి పోతుండడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అసెంబ్లీలో ఆమోదం పొందిన 42 శాతం కోటా బిల్లు కోర్టుల కారణంగా ఒక్కసారిగా మాయమైపోయింది. ఈ అన్యాయానికి నిరసనగా బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం (24న) ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన బంద్‌లు, ర్యాలీలు పాలకులపై ఒత్తిడి తీసుకువచ్చినా… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల అభ్యర్థనలను అణచివేస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మహాధర్నా బీసీల…

Read More

ఆకలితో అమ్మ… చనిపోయెనమ్మా – మరణించన 70 ఏళ్ల వృద్ధురాలు

సహనం వందే, హైదరాబాద్:దేశమంతా దీపావళి వెలుగులు, ఆనందాల నడుమ మునిగి తేలుతున్న వేళ, హైదరాబాద్‌లో ఒక వృద్ధురాలు ఆకలితో మరణించడం అత్యంత హృదయ విదారకరం. విశ్వనగరంగా పేరుగాంచిన నగరంలో గోపన్ పల్లి అక్షిత హాస్పిటల్ వద్ద 70 ఏళ్ళున్న ఒక నిస్సాయ మహిళ మృతదేహం దొరకడం గుండెలవిసేలా చేసింది. భిక్షాటన చేస్తూ జీవిస్తున్న ఆమె గత కొన్ని రోజులుగా కనీసం పట్టెడన్నం లేక ఆకలి బాధలతో అలమటించి చివరికి ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు భావిస్తున్నారు. ఆమె మరణం…

Read More