నెంబర్ లేని వాట్సాప్ నేరగాళ్ల బిందాస్ – మెటాపై కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర
సహనం వందే, న్యూఢిల్లీ: వాట్సాప్ తీసుకొస్తున్న సరికొత్త మార్పు డిజిటల్ ప్రపంచంలో కలకలం రేపింది. ఫోన్ నంబర్లు లేకుండా కేవలం యూజర్ నేమ్స్తో చాటింగ్ చేసే సదుపాయంపై కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేసింది. దేశ భద్రతను పణంగా పెట్టి తీసుకువస్తున్న ఈ ఫీచర్ను వెంటనే నిలిపివేయాలని మెటా సంస్థను ఆదేశించింది. సైబర్ నేరాలకు ఇది ఒక కేరాఫ్ అడ్రస్గా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆంక్షల బాటలో ప్రభుత్వంఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఈ అంశంపై తీవ్ర…