సిగ్గులేని స్విగ్గీ – ఇన్స్టామార్ట్ అరాచకం బట్టబయలు
సహనం వందే, న్యూఢిల్లీ: నిమిషాల్లో డెలివరీ పేరిట సామాన్యుల కడుపులోకి విషాన్ని పంపిస్తోంది స్విగ్గీ ఇన్స్టామార్ట్. పాలు, పెరుగు, పండ్లు, కూరగాయలు, బ్రెడ్, బిస్కెట్లు, చిరుతిళ్లు వంటి నిత్యావసర ఆహార పదార్థాలను పంపిణీ చేసే ఈ సంస్థ, ఇప్పుడు కలుషిత ఉత్పత్తులతో వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతోంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ)… ఏకంగా 9 నోటీసులను జారీ చేసి సంస్థకు చుక్కలు చూపిస్తోంది. లాభాల కోసం ప్రజల ప్రాణాలతో…