అసెంబ్లీకి షిర్డీ సాయిబాబా! – ప్రజల ముందుకు ఆలయ విరాళాల నివేదిక
సహనం వందే, షిర్డీ: మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయం నిధుల నిర్వహణలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అధికారిక లెక్కల ప్రకారం ఏడాదికి విరాళాలు, బ్యాంక్ వడ్డీల ద్వారా 850 కోట్ల రూపాయల భారీ ఆదాయం వస్తోంది. ఈ మొత్తం సొమ్మును ట్రస్ట్ అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తోంది. భక్తుల నుంచి వస్తున్న ఈ భారీ విరాళాలు ఆలయ ప్రతిష్టను పెంచడమే కాకుండా పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలకు బాటలు వేస్తున్నాయి. రామమందిర…