సైన్స్ వైపు సంపన్నుల పరుగు – మత విశ్వాసాలు దాటి విజ్ఞాన శాస్త్ర బాట
సహనం వందే, హైదరాబాద్: దశాబ్దాలుగా భారతదేశంలో దానాలు అంటే దేవాలయాలు, మత సంస్థలకే ప్రాధాన్యత ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. దేశపు అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు తమ దృష్టిని దేవుడి నుంచి సైన్స్ ప్రయోగశాలల వైపు మళ్లిస్తున్నారు. భౌతిక శాస్త్రం, బయో టెక్నాలజీ, రోబోటిక్స్ వంటి భవిష్యత్తు రంగాల్లో పెట్టుబడులు పెడుతూ దేశాభివృద్ధికి సరికొత్త శాస్త్రీయ పునాదులు వేస్తున్నారు. సరికొత్త శాస్త్రీయ విప్లవంకృత్రిమ మేథ, రోబోటిక్స్ లాంటి అత్యాధునిక ఆవిష్కరణల్లో భారత్ వెనుకబడుతోందనే ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ…