NEET Re Exam

పేపర్ లీక్… టెక్ షాక్ – నీట్ రీఎగ్జామ్ అలర్ట్

సహనం వందే, హైదరాబాద్: దేశంలో ప్రతిష్టాత్మక పరీక్షల లీకేజీల వ్యవహారం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తోంది. కష్టపడి చదివే విద్యార్థుల జీవితాలతో పైసలు ఇచ్చి పేపర్లు కొనే దొంగలు ఆడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గూగుల్, మెటా, టెలిగ్రామ్ వంటి టెక్ దిగ్గజాలను రంగంలోకి దించి లీకు వీరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. డిజిటల్ చెలగాటంపరీక్ష అనగానే విద్యార్థుల్లో టెన్షన్ ఉండాలి. కానీ మన దేశంలో పేపర్ లీక్ అవుతుందేమోనన్న భయం ఎక్కువైపోయింది….

Read More