చిటికెలో పీఎఫ్ సెటిల్మెంట్ – ఇక యజమాని సంతకం అక్కర్లేదు
సహనం వందే, న్యూఢిల్లీ: కష్టపడి సంపాదించిన డబ్బును అవసరానికి వాడుకోవాలంటే పీఎఫ్ ఖాతాదారులకు నరకం కనిపించేది. ఆఫీసుల చుట్టూ తిరగడం, యజమాని సంతకం కోసం ప్రాధేయపడటం వంటి వాటికి ముగింపు వచ్చింది. కేంద్రం తెచ్చిన సరికొత్త డిజిటల్ విప్లవంతో పీఎఫ్ సెటిల్మెంట్ చిటికెలో జరిగిపోనుంది. సామాన్యుడి కష్టార్జితం ఇకపై నిమిషాల్లో చేతికి అందనుంది. పాత కష్టాలకు స్వస్తిభారతదేశ ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న కోట్లాది మంది ఉద్యోగులకు పీఎఫ్ ఒక గొప్ప భరోసా. కానీ అత్యవసర సమయాల్లో డబ్బు…