CBSE Results

సీబీఎస్ఈ మార్కుల్లో అల్లకల్లోలం – 9 లక్షల జవాబు పత్రాల స్కానింగ్లో లోపాలు

సహనం వందే, న్యూఢిల్లీ: పరీక్షలంటేనే విద్యార్థులకు టెన్షన్. అలాంటిది తాము రాసిన జవాబు పత్రాలు సరిగ్గా కనిపించకపోతే ఎలా ఉంటుంది? సీబీఎస్ఈ బోర్డు డిజిటల్ మూల్యాంకనం పేరుతో చేస్తున్న ప్రయోగాలు ఇప్పుడు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. 9 లక్షల జవాబు పత్రాలను డిజిటలైజ్ చేసినా అందులో చోటుచేసుకున్న లోపాలు విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ గందరగోళం వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఇవే. డిజిటల్ విప్లవం అంటే ఇదేనా?ప్రపంచమంతా డిజిటల్ వైపు వెళ్తుంటే మన…

Read More