BJP Next Target Telangana

తెలంగాణే బీజేపీ తదుపరి టార్గెట్ – ఈ నెల మోదీ రాకతో మారనున్న సీన్

సహనం వందే, హైదరాబాద్: ఐదు రాష్ట్రాల ఎన్నికల వేడి చల్లారకముందే దేశ రాజకీయాల్లో మరో సంచలనం మొదలైంది. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్న తరుణంలో బీజేపీ తన తదుపరి లక్ష్యాన్ని ప్రకటించింది. దక్షిణాది కోటను బద్ధలు కొట్టడమే ధ్యేయంగా అమిత్ షా బృందం సరికొత్త వ్యూహాలను రచిస్తోంది. గెలుపు గుర్రాలను సిద్ధం చేస్తూ ప్రత్యర్థులకు నిద్ర లేకుండా చేస్తోంది. వ్యూహానికి పదునుతెలంగాణ రాష్ట్రం ఇప్పుడు బీజేపీకి అత్యంత ప్రధానమైన లక్ష్యంగా మారింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు…

Read More
BJP

దేశం కాషాయమయం – కమల వికాసం… బీజేపీ ప్రస్థానం

సహనం వందే, హైదరాబాద్: భారత రాజకీయ చరిత్రలో 1980 ఏప్రిల్ 6 ఒక కీలక మలుపు. జనసంఘ్ వారసత్వంతో మొదలైన ప్రయాణం 47వ వసంతంలోకి అడుగుపెట్టింది. నిన్నటి అపహాస్యం నుంచి నేటి అఖండ ఆధిపత్యం దాకా సాగిన ఈ ప్రస్థానమే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కథ. కేవలం ఇద్దరు సభ్యులతో పార్లమెంటులో అడుగుపెట్టిన ఒక సాధారణ పార్టీ నేడు దేశ భవిష్యత్తును శాసించే స్థాయికి చేరింది. ఒకప్పుడు కమ్యూనిస్టులు ఏలిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని కాషాయదళం…

Read More
Pawan Vijay Talks

విజయ్‌పై ‘పవనాస్త్రం’ – బీజేపీ, విజయ్ పొత్తుకు పవన్ రాయబారం

సహనం వందే, అమరావతి: తమిళనాడు రాజకీయ రణరంగం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. దశాబ్దాలుగా ద్రవిడ పార్టీల గుప్పిట్లో ఉన్న తమిళ నాట తమ జెండా ఎగురవేయాలని బీజేపీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో సినీ గ్లామర్‌ను రాజకీయ శక్తిగా మలుచుకున్న విజయ్ ను తమ కూటమిలోకి ఆహ్వానించేందుకు బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ కీలక బాధ్యతను రాజకీయ ఎత్తుగడల్లో ఆరితేరిన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు అప్పగించడం ఇప్పుడు దక్షిణ భారత…

Read More
Tata Trust Money to BJP

టాటా ట్రస్ట్… బీజేపీ లూట్ – కాషాయం ఖజానాకు గుట్టలుగా నిధులు

సహనం వందే, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో ఎన్నికల బాండ్ల వ్యవహారంపై తెరపడింది అనుకుంటున్న తరుణంలో రాజకీయ పార్టీలకు నిధుల ప్రవాహం మరో కొత్త రూపంలో కొనసాగుతోంది. కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూపు ఆధీనంలో ఉన్న ప్రొగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ (పీఈటీ) ద్వారా 2024–25 ఆర్థిక సంవత్సరంలో భారీగా రూ. 915 కోట్ల విరాళాల పంపిణీ జరిగింది. అందులో 83 శాతం వాటా ఏకంగా అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఖాతాలోకి చేరింది. టాటా ట్రస్ట్…

Read More

ముస్లిం ఓట్లు… బీజేపీకి సీట్లు – బిహార్ ఎన్నికల్లో ఓవైసీ శిఖండి పాత్ర

సహనం వందే, పాట్నా:బిహార్ ఎన్నికల రాజకీయాలు అసదుద్దీన్ ఓవైసీ వ్యూహంతో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలోని మహాకూటమి ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని ఎంఐఎం పోటీ పడడం పరోక్షంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి లాభం చేకూర్చే అవకాశం కలిగించింది. మహాకూటమి ప్రధానంగా ఆధారపడిన ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారానే ఈ ప్రమాదం ఏర్పడుతోంది. 2020 ఎన్నికల్లో ఎంఐఎం పోటీ వల్ల ఐదు సీట్లు కోల్పోయిన మహాకూటమి… ఇప్పుడు 64 సీట్లకు…

Read More

భాజపా విజయానికి సోషల్ మీడియా కీలకం

సహనం వందే, హైదరాబాద్:రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం ఖాయమని బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ సోషల్ మీడియా మెంబర్ పెరిక సురేష్ అన్నారు. పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో సామాజిక మాధ్యమాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో పార్టీ ఐటీ, సోషల్ మీడియా విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ బలోపేతానికి సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకోవాలని కార్యకర్తలకు సూచించారు….

Read More

రాముడు ‘పురాణ పాత్ర’

సహనం వందే, ఢిల్లీ: అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో ఇటీవల రాహుల్ గాంధీ మాట్లాడుతూ రాముడిని పురాణ పాత్రగా అభివర్ణించడం తీవ్ర దుమారం రేపింది. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక సిద్ధాంతాన్ని కలిగి ఉందని, రాహుల్ రామ వ్యతిరేకి అని విమర్శించారు. అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో జరిగిన చర్చలో రాముడిని పురాణ పాత్రగా పేర్కొన్నారు. హిందూ జాతీయవాదం ఆధిపత్యం చెలాయిస్తున్న ఈ యుగంలో అన్ని వర్గాలను కలుపుకొని పోయే లౌకిక రాజకీయాలను…

Read More

బహు’భ’జన

సహనం వందే, హైదరాబాద్: ఇలా అగ్రవర్ణాల ప్రయోజనాల కోసమే పనిచేస్తూ… మరోవైపు తాము బహుజనుల కోసమే పుట్టామని… వారి సేవలోనే తరిస్తామని… అందుకే కులగణన చేశామని అధికార పెద్దలు డబ్బా కొట్టుకుంటున్నారు. వారి మాటలకు చేతలకు ఎంత తేడా ఉందో పై ఉదాహరణలు చాలు. దేశంలో… రాష్ట్రంలో బహుజనుల పట్ల అగ్రవర్ణ పార్టీల తీరు ఇదే. బీజేపీ మతంపై ఆధారపడి ఓట్లు సంపాదిస్తున్నందున… కులంపై ఆధారపడి ఓటు బ్యాంకును స్థిరం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ…

Read More

కాంగ్రెస్ ‘కులం’… కాషాయం హైజాక్

సహనం వందే, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ స్వాతంత్రానంతరం తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఇది. రాబోయే జాతీయ జనాభా లెక్కల్లో కులగణన చేపడతామని స్పష్టం చేసింది. దీంతో దేశం మొత్తం ఒక్కసారిగా విస్మయానికి గురైంది. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జోడో యాత్రలో కులగణన డిమాండ్ ను ముందుకు తీసుకువచ్చారు. తాము గెలిస్తే కులగణన చేసి తీరుతామని హామీయిచ్చారు. అయితే కేంద్రంలో మళ్లీ అధికారం చేపట్టిన భారతీయ జనతా పార్టీ… కులగణనకు…

Read More