బిచ్చగాడు… ఇక కానరాడు – జనాభా లెక్కల్లో బిచ్చగాళ్లు ఔట్
సహనం వందే, హైదరాబాద్: దేశంలో కోట్ల మంది జనాభా ఉన్నప్పటికీ ఎప్పుడూ కనిపించని విచిత్రమైన కోణం ఒకటి ఉంది. రాబోయే 2027 సెన్సస్ నుంచి భిక్షాటన కేటగిరీని పూర్తిగా తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు జనాభా లెక్కల్లో ప్రత్యేకంగా నమోదు చేసిన ఈ వర్గం ఇకపై అధికారిక గణాంకాల్లో కనిపించదు. ఈ మార్పు వెనుక ఉన్న అసలు కారణాలు ఇక్కడ చూద్దాం. తొలగిపోయిన భిక్షాటన జాబితాచరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా రాబోయే 2027 సెన్సస్…