అయోధ్య దోపిడీపై లాయర్ల గర్జన – నిందితుల తరఫున వాదించొద్దని నిర్ణయం
సహనం వందే, అయోధ్య: రామ మందిరం పవిత్రతను కాపాడాలనే ఆకాంక్షతో అయోధ్య లాయర్లు కదన రంగంలోకి దిగారు. విరాళాల సొమ్మును అక్రమంగా కాజేసిన వారికీ, వారికి వత్తాసు పలికే వారికీ ఇక్కడ చోటు లేదని తేల్చి చెప్పారు. చట్టం కంటే భక్తి, నైతికత ముఖ్యమని భావిస్తున్న వకీళ్లు… దోషులను వెళ్ళగొట్టే వరకు విశ్రమించేది లేదని హెచ్చరిస్తున్నారు. నిర్ణయాత్మక మలుపుఅయోధ్యలోని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. రామ మందిర విరాళాల అక్రమ నిధుల కేసులో నిందితులకు…