ఉత్తరాది వలసలపై అన్నామలై సలసల – తమిళనాడులో ఉత్తరాది వర్సెస్ దక్షిణాది
సహనం వందే, తమిళనాడు: తమిళనాడు రాజకీయాల్లో ఎవరూ ఊహించని సరికొత్త సంచలనం మొదలైంది. నిన్నటివరకు ద్రవిడ పార్టీల ఉత్తరాది వ్యతిరేకతను తప్పుపట్టిన బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై.. ఇప్పుడు అదే ఉత్తరాది వలస కూలీల నేరాలపై తిరుగుబావుటా ఎగురవేస్తూ సరికొత్త పొలిటికల్ యుద్ధం ప్రకటించారు. ఉత్తరాదిపై అన్నామలై సరికొత్త పోరుతమిళనాడులో ప్రాంతీయ అస్తిత్వం, భాషా సెంటిమెంట్ల చుట్టూనే ఎప్పుడూ రాజకీయం తిరుగుతుంది. అయితే భారతీయ జనతా పార్టీని వీడిన తర్వాత కె.అన్నామలై పాత రాజకీయ మూసను పూర్తిగా…