Pappu Yadav Comments on Politicians

నేతల ఫోన్లలో బూతు బొమ్మలు – పోర్న్ లీలలపై ఎంపీ పప్పు యాదవ్ విసుర్లు

సహనం వందే, బీహార్: భారత రాజకీయ యవనికపై నైతిక విలువలు పాతాళానికి పడిపోయాయని పప్పు యాదవ్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజాప్రతినిధుల వ్యక్తిగత ప్రవర్తనపై ఆయన చేసిన బాంబు లాంటి ప్రకటనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. రాజకీయాల్లోకి వచ్చే మహిళల పట్ల ఉన్న వివక్షను, నేతల తీరును ఆయన ఎండగట్టడం చర్చనీయాంశంగా మారింది. పప్పు యాదవ్ సంచలనంపూర్ణియా స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ మరోసారి వార్తల్లో నిలిచారు. రాజకీయ నాయకుల అసలు నైజాన్ని ఆయన…

Read More
AI Usage In India

భారత్ గడ్డ ఏఐ అడ్డా! – 10 కోట్ల యూజర్ల జోరు

సహనం వందే, హైదరాబాద్: భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ మేధస్సు (ఏఐ) మార్కెట్‌గా అవతరించింది. కేవలం చాట్ జీపీటీ ఒక్కటే వారానికి 10 కోట్ల మంది వినియోగదారులను కలిగి ఉంది. అయితే ఈ భారీ వినియోగం కంపెనీకి ఆదాయాన్ని తెచ్చిపెడుతుందా అన్నదే ఇప్పుడు అసలైన ప్రశ్న. కేవలం ఏడాది కాలంలోనే ఇక్కడి వినియోగదారులు 4 రెట్లు పెరగడం విశేషం. ఖజానా నింపే కొత్త వ్యూహంఓపెన్ ఏఐ సంస్థ ఇప్పుడు తన దృష్టిని కేవలం వాడుకందారుల సంఖ్య…

Read More
Industralists Bank Loans

‘దివాళా’కోరు చట్టం – 10 లక్షల కోట్ల బ్యాంకు సొమ్ము దోపిడీ

సహనం వందే, హైదరాబాద్: దేశంలో దివాళా చట్టం ఒక వింత యంత్రంలా మారింది. కంపెనీలను కాపాడాల్సిన ఈ చట్టం.. బడా పారిశ్రామికవేత్తలకు ఆస్తులను దోచిపెట్టే సాధనంగా మారింది. బ్యాంకుల నుంచి లక్షల కోట్లు అప్పులు తీసుకున్న కంపెనీలు దివాళా తీస్తుంటే అవే కంపెనీలను అత్యంత తక్కువ ధరకు కొట్టేస్తూ కొద్దిమంది ధనవంతులు మరింత బలపడుతున్నారు. ప్రజా ధనాన్ని బలిపీఠం మీద పెడుతూ జరుగుతున్న ఈ కార్పొరేట్ దోపిడీ వెనుక ఉన్న అసలు నిజాలు ఇప్పుడు చూద్దాం. పది…

Read More
Bishnoi Cricket Match Fixing

బిష్ణోయ్ గ్యాంగ్ గుప్పిట్లో క్రికెట్ – వరల్డ్ కప్ ఫిక్సింగ్ గుట్టురట్టు

సహనం వందే, కెనడా: అంతర్జాతీయ క్రికెట్ మైదానం ఇప్పుడు అండర్ వరల్డ్ అడ్డాగా మారింది. భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా కెనడా క్రికెట్ జట్టును ఒక పావులా వాడుకుని టీ20 వరల్డ్ కప్‌లో ఫిక్సింగ్ నెట్‌వర్క్ నడిపిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఐసీసీ అవినీతి నిరోధక విభాగం విచారణలో మైదానం వెనుక జరుగుతున్న చీకటి వ్యాపారం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. రెస్టారెంట్ వేదికగా వార్నింగ్…నేరం సీక్వెన్స్ 2025 జూలైలో సర్రేలోని ఒక రెస్టారెంట్‌లో మొదలైంది….

Read More
Alcohol to Vehicles E85

తాగుబోతు కార్లు రోడ్లపై తూలు – వాహనాలకు మందు… రోడ్లపై చిందు

సహనం వందే, హైదరాబాద్: పెట్రోలు బంకుల్లో ఇకపై వాహనాలకు మందు పార్టీ జరగబోతోంది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ట్యాంకు ఫుల్ చేస్తే కారు తూలుతుందో లేదో తెలియదు కానీ మీ జేబుకు మాత్రం ఉపశమనం లభిస్తుంది. అరబ్ దేశాల యుద్ధాల మధ్య భారత్ తన సొంత దారిని వెతుక్కుంటూ మద్యం వైపు అడుగులేస్తోంది. కారుకు మత్తు కిక్కుభారత ప్రభుత్వం త్వరలోనే ఈ85 ఇంధనాన్ని తీసుకురాబోతోంది. ఇందులో 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోలు…

Read More
After Delimitation Seats

అంకెల సాక్షిగా దక్షిణాదికి అన్యాయం – డీలిమిటేషన్ వల్ల సౌత్ సీట్ల వాటాకు బీటలు

సహనం వందే, హైదరాబాద్: దేశ రాజధానిలో నిర్మించిన నూతన పార్లమెంట్ భవనం భారత ప్రజాస్వామ్యానికి కొత్త చిరునామాగా మారుతుందా లేక దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కే రాజకీయ ఆయుధంగా మారుతుందా అనే చర్చ మొదలైంది. నియోజకవర్గాల పునర్విభజన పేరిట సాగుతున్న ఈ పరిణామం దేశంలో రెండు ప్రాంతాల మధ్య వివాదం మరింత ముదిరే ప్రమాదం నెలకొంది. సంఖ్యల మాటున దాగి ఉన్న ఈ వ్యూహం భవిష్యత్తు భారతాన్ని శాసించబోతోంది. అంకెల్లో దాగిన అసలైన అన్యాయంఅవినాష్ ఎం త్రిపాఠి…

Read More
Digital Gold

రూపాయికే బంగారం – డిజిటల్ రూపం… లాభాల ప్రతిరూపం

సహనం వందే, హైదరాబాద్: బంగారం అంటే కేవలం బీరువాలో దాచుకునే నగలే కాదు. అదిప్పుడు మీ స్మార్ట్‌ఫోన్‌లోని ఒక అంకె మాత్రమే. వేల రూపాయలు ఉంటేనే బంగారం కొనాలనే నిబంధనలు ఇప్పుడు మారిపోయాయి. కేవలం 1 రూపాయికే 99.9 శాతం స్వచ్ఛమైన పసిడిని మీ జేబులో ఉంచుకోవచ్చు. ఇదే డిజిటల్ గోల్డ్ విప్లవం. మీ అరచేతిలోనే అక్షయ పాత్రలా ఇది కనిపిస్తోంది. ఆన్‌లైన్ బంగారం గుట్టుడిజిటల్ గోల్డ్ అంటే మీరు భౌతిక బంగారం కొన్నట్లే లెక్క. కాకపోతే…

Read More
Manipur Bomb Blast issue

మణిపూర్ మండుతోంది – పసిప్రాణాల బలితో మిన్నంటిన ఆగ్రహం

సహనం వందే, మణిపూర్: మణిపూర్ మట్టిలో మళ్ళీ నెత్తురు చిందింది. బిష్ణుపూర్ జిల్లాలో జరిగిన బాంబు దాడిలో ఐదేళ్ళ బాలుడు, ఐదు నెలల పసికందు ప్రాణాలు కోల్పోవడంతో లోయ జిల్లాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. శాంతి స్థాపనలో వైఫల్యాలు, పసిపిల్లల మరణాలు ఇప్పుడు రాజకీయ సెగగా మారి రాష్ట్ర యంత్రాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఐదు రోజుల దిగ్బంధంచిన్నారుల మృతికి నిరసనగా పౌర సమాజ సంస్థలు ఆదివారం నుండి ఐదు రోజుల సంపూర్ణ బంద్‌ను ప్రకటించాయి. దీంతో లోయ…

Read More
Kavitha KCR

కేసీఆర్ గుండెల్లో కవిత కల్లోలం – కూతురు కొత్త పార్టీతో గులాబీ బాస్ టెన్షన్

సహనం వందే, హైదరాబాద్: రక్తం పంచుకు పుట్టిన బిడ్డ.. రాజకీయ కురువృద్ధుడికి సవాలు విసురుతోంది. గెలుపు గుర్రాలను అదిలించిన చేతులు ఇప్పుడు సొంత గూటికే ఎసరు పెడుతున్నాయి. గులాబీ తోటలో ముళ్ళ కంచె వెలుస్తోంది. నమ్మిన బంటులు నడిరోడ్డుపై నిలుస్తుంటే కేసీఆర్ కళ్ళలో కల్లోలం కనిపిస్తోంది. ఇది కేవలం రాజకీయం కాదు… ఒక తండ్రికి, కూతురికి మధ్య మొదలైన యుద్ధం. జాగృతి జ్వాల… బీఆర్ఎస్ నిరాశతెలంగాణ జాగృతి ద్వారా కవిత నిర్మించిన బలమైన కేడర్ ఇప్పుడు బీఆర్ఎస్…

Read More
Dalit Politics in Uttar Pradesh Elections

విగ్రహాలతో భావోద్వేగం – దళిత ఓట్లే లక్ష్యంగా ఉత్తరప్రదేశ్ రాజకీయం

సహనం వందే, ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. అభివృద్ధి మంత్రం పక్కకుపోయి విగ్రహాల రాజకీయం తెరపైకి వచ్చింది. దళిత ఓటు బ్యాంకును ఆకట్టుకోవడమే పరమావధిగా ప్రధాన పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. విగ్రహాల చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయం ఇప్పుడు రాష్ట్రంలో పెను సంచలనంగా మారుతోంది. విగ్రహాల చుట్టూ రాజకీయంఉత్తరప్రదేశ్‌లో 2027 ఎన్నికల సెగ ఇప్పుడే మొదలైంది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం దళిత సామాజిక వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు…

Read More